కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పరిపాలనాపరమైన అనుమతులతోపాటు ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు
సీఎం కేసీఆర్ నూతనంగా మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వడంతో రాష్ట్రం లో వైద్యవిద్య మరోస్థాయికి చేరుకొన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రూ. 1,479 కోట్లతో 8 జిల్లాల్లో మెడికల్ క�
రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. కొత్తగా మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పా�
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఎనిమిది వైద్య కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, జనగామ, ఆసిఫాబాద్ వైద్య కళాశాలల ఏర్పా�
మెడికల్ కాలేజీల నిర్వహణపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్), హాస్పిటల్
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు భవనాలను నిర్మించే కాంట్రాక్టు పనులను చేజిక్కించుకోవడానికి 24 నిర్మాణ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎనిమిది కొత్త వైద్య కళాశాలలకు రూ.930 కోట్లతో భవనాలు నిర్�
తెలంగాణ వ్యాప్తంగా 450 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను వేర్వేరు కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు వీలుగా సీట్లు ఉన్నాయో లేవో తెలియజేయాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీట్ల �
మరో 8 నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో మరో 8 కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,000 కోట్లు కూడా కేట�
హైదరాబాద్ : ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ.. మీరు గుజరాత్కే కాదు.. భారతదేశానికి కూడా ప్రధాని అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ�
రాష్ట్రానికి మరో 12 వైద్య కళాశాలను మంజూరు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్స�
తమకు అనుకూలమైన రాష్ర్టాలకు, రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం దేశ సంపదనంగా దోచిపెడుతున్నది. సీఎస్ఎస్ పథకం కింద ఇప్పటివరకు మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి, వాటికోసం రూ.26,715 �
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ దుష్ప్రచారం మరింత పెరిగింది. మొన్నటికి మొన్న ఎస్టీ రిజర్వేషన్ పెంపు ప్రతిపాదన రాలేదని బొంకిన కేంద్రం, పార్లమెంట్ వేదికగా మరోసారి నాలుక మడతేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులను వేగవంతంచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశ�
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్యను 33కు పెంచుతామని, హెల్త్ యూనివర్సిటీల్లో పారామెడికల్ కోర్సులను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, కేసీఆర్�