మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి కేంద్ర మంత్రి మాండవీయకు కేటీఆర్ దీటైన రిైప్లె హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో రాష్ర్టానికి కేంద్రం శూన్యహస్తమే ఇచ్చిందని ఐటీ శాఖ మంత్రి కే తారక
హైదరాబాద్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల మంజూరుపై ఇరువురి మధ్య హాట్ హా�
హైదరాబాద్ : ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలంటే.. సున్నా’ అంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పరిపాలనాపరమైన అనుమతులతోపాటు ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు
సీఎం కేసీఆర్ నూతనంగా మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వడంతో రాష్ట్రం లో వైద్యవిద్య మరోస్థాయికి చేరుకొన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రూ. 1,479 కోట్లతో 8 జిల్లాల్లో మెడికల్ క�
రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. కొత్తగా మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పా�
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఎనిమిది వైద్య కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, జనగామ, ఆసిఫాబాద్ వైద్య కళాశాలల ఏర్పా�
మెడికల్ కాలేజీల నిర్వహణపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్), హాస్పిటల్
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు భవనాలను నిర్మించే కాంట్రాక్టు పనులను చేజిక్కించుకోవడానికి 24 నిర్మాణ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎనిమిది కొత్త వైద్య కళాశాలలకు రూ.930 కోట్లతో భవనాలు నిర్�
తెలంగాణ వ్యాప్తంగా 450 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను వేర్వేరు కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు వీలుగా సీట్లు ఉన్నాయో లేవో తెలియజేయాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీట్ల �
మరో 8 నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో మరో 8 కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,000 కోట్లు కూడా కేట�
హైదరాబాద్ : ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ.. మీరు గుజరాత్కే కాదు.. భారతదేశానికి కూడా ప్రధాని అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ�