రాష్ట్రానికి మరో 12 వైద్య కళాశాలను మంజూరు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్స�
తమకు అనుకూలమైన రాష్ర్టాలకు, రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం దేశ సంపదనంగా దోచిపెడుతున్నది. సీఎస్ఎస్ పథకం కింద ఇప్పటివరకు మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి, వాటికోసం రూ.26,715 �
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ దుష్ప్రచారం మరింత పెరిగింది. మొన్నటికి మొన్న ఎస్టీ రిజర్వేషన్ పెంపు ప్రతిపాదన రాలేదని బొంకిన కేంద్రం, పార్లమెంట్ వేదికగా మరోసారి నాలుక మడతేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులను వేగవంతంచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశ�
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్యను 33కు పెంచుతామని, హెల్త్ యూనివర్సిటీల్లో పారామెడికల్ కోర్సులను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, కేసీఆర్�
‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ స�
Medical colleges | రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మె�
గ్రేటర్లో నేటి నుంచి సర్వే 60 ఇండ్లకు ఓ ప్రత్యేక బృందం లక్షణాలున్న వారికి వెంటనేహోం ఐసొలేషన్ కిట్లు అత్యవసరమైతే గాంధీలో చికిత్సకు ఏర్పాట్లు వచ్చే ఆరు రోజుల్లోగా మురికివాడల్లో పరీక్షలు పూర్తి ప్రజా రక�
Wanaparthy | వనపర్తి : ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి పర్యటనలో భాగంగా మెడికల్, నర్సింగ్ కాలే�
Minister Harish Rao Review meeting Construction of medical colleges | గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం
Telangana | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించ
తాత్కాలిక పద్ధతిన దరఖాస్తుల ఆహ్వానంహైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన 8 వైద్య కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మొత