‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ స�
Medical colleges | రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మె�
గ్రేటర్లో నేటి నుంచి సర్వే 60 ఇండ్లకు ఓ ప్రత్యేక బృందం లక్షణాలున్న వారికి వెంటనేహోం ఐసొలేషన్ కిట్లు అత్యవసరమైతే గాంధీలో చికిత్సకు ఏర్పాట్లు వచ్చే ఆరు రోజుల్లోగా మురికివాడల్లో పరీక్షలు పూర్తి ప్రజా రక�
Wanaparthy | వనపర్తి : ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి పర్యటనలో భాగంగా మెడికల్, నర్సింగ్ కాలే�
Minister Harish Rao Review meeting Construction of medical colleges | గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం
Telangana | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించ
తాత్కాలిక పద్ధతిన దరఖాస్తుల ఆహ్వానంహైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన 8 వైద్య కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మొత
నెలాఖరులో జాతీయ మెడికల్ కమిషన్ తనిఖీ హైదరాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్తరగతులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన �
న్యూఢిల్లీ: ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల లేదా ఒక పీజీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లో ఇవాళ నాలుగు వైద్య కళాశాలకు మోదీ శంకుస్థాపన చేశారు. బన్స్వ�
నిర్మాణాలు, ఏర్పాట్లు త్వరగా పూర్తికావాలి 4 సూపర్ స్పెషాల్టీ దవాఖానలూ వేగంగా.. వైద్య మౌలిక వసతులకు సమగ్ర ప్రణాళిక వైద్యారోగ్యశాఖకు క్యాబినెట్ ఆదేశం రాష్ట్రంలో అదుపులోకి కరోనా మహమ్మారి విద్యాసంస్థలు �
నీట్ ఎగ్జామ్ | మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆదివారం జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.