దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అని టీఎస్ఎంఎస్ఐడీసీ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. తెలంగాణ ప్రజలకు కించపర్చేలా మాట్లాడితే ఇక్కడికి రావొద్దని చ
నడిగడ్డ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ఆకాంక్ష సీఎం కేసీఆర్ నెరవేర్చారని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం తెలిపారు.
Minister KTR | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ వేద�
జోగుళాంబ గద్వాల, నారాయణపేట వాసులకు మెడి‘కల’ నెరవేరింది. గతంలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. రెండు జిల్లాల్లో వైద్య కాలేజీలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మెదక్ జిల్లావాసుల చిరకాల కోరిక నెరవేరింది. చాలాకాలంగా చేస్తున్న కృషికి ఫలితం దకింది. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు విజ్ఞ�
డాక్టర్ కావాలనుకొనే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని 100 శాతం సీట�
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో వైద్యారోగ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో మెడికల్ కాలే
ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండేది. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు వినియోగించుకోలేని దుస్థితి. గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన�
సర్కారు బడుల్లో కార్పొరేట్ విద్యను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన ప్రగతి సాధించింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుంది.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఇప్పటివరకు 25 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మిగతా 8 జిల్లాల్లోనూ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆ
ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ టెక్నాలజీ రంగం ద్వారా ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. సిద్దిపేటలో నిర్మించిన ఐటీ హబ్ను గు�