గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్లను, ఎంసీహెచ్ కిట్లను సమయానికి అందజేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌల
Minister Damodara Rajanarsimha | రాష్ట్రంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha)అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ఎంసీ తనిఖీలకు సిద్ధంగా ఉన్నాయా అని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆరా తీశారు. గురువారం ఆమె సచివాలయంలో మెడికల్ కాలేజీలపై సమీక్ష నిర్వహించారు. ఒక్
పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ను ఆన్లైన్ విధానంలో మాత్రమే చేపట్టాలని జాతీయ వైద్య కమిషన్ నిబంధనలను జారీ చేసింది. అలాగే కళాశాలలు ముందుగానే ప్రతి కోర్సు ఫీజును ప్రకటించాలన�
వైద్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు క్లినికల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తొలిసారి తన నియంత్రణలో ఉన్న మెడికల్ కాలేజీల్లో పోస్ట్-డాక్టొరల్ ఫెలోషిప్ క
కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు బదులు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ చానళ్లు పెట్టాల్సిందేమోనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
ప్రపంచవ్యాప్తంగా వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రెసిడెంట్ డాక్టర్ అరుణా విశ్వనాథ్ వాణికర్, సభ్యుడు డాక్టర్ విజయేంద
ఎన్నికలంటే పరస్పరం దూషించుకోవడం, బట్టకాల్చి మీదేయటం అనుకొని రెచ్చిపోతుంటారు. కానీ, తెలంగాణలో అందుకు భిన్నమైన వాతావరణం బీఆర్ఎస్ రూపంలో ప్రత్యేకించి కేసీఆర్ తీరుతో ఒక కొత్త అధ్యాయానికి తెరదీసిందని చ�
Telangana | ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు, 2,850 సీట్లు మాత్రమే ఉండేవి. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు పెరిగింది. సీట్లు 8,340కు చేరింది. వచ్చే ఏడాది కోసం ప్రభుత్వం ఇప్పటికే మరో 8 మెడికల్ కాలేజీల�
ఉమ్మడి రాష్ట్రంలో గతంలో గుంతలమయమైన రోడ్లు, నిండిన మురుగు కాల్వలతో అస్తవ్యస్తంగా ఉన్న కరీం‘నగరం’ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా రూ.
సమైక్య రాష్ట్రంలో అన్నింటా వెనుకబడిన గిరిజన నియోజకవర్గం ఆసిఫాబాద్.. స్వరాష్ట్రంలో ప్రగతి బాట పట్టింది. పాలకుల పట్టింపులేని తనంతో దశాబ్దాల పాటు చీకట్లో మగ్గగా,
పాత బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ దవాఖాన అప్పుడెట్లుండె.. ఇప్పుడెట్లయిం దో చూడాలని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్ట ర్ సంజయ్కుమార్ అన్నారు. పాత బస్టాండ్లో ఇరుగ్గా ఉన్న ప్రభుత్వ దవాఖానను
సీఎం కేసీఆర్ 14 ఏండ్ల పాటు పోరాటం చేసి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం వల్లే ఈ రోజు ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్�