Harish Rao | కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ విషయమని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు అన్నారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత
Medical Colleges | యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ను ఆదేశించి�
NMC Advisory | దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలలకు జాతీయ మెడికల్ కమిషన్ మంగళవారం అడ్వైజరీని జారీ చేసింది. కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన నేపథ్యంలో మార్గదర్శకాలను జారీ చేసింది.
Harish Rao | ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ఇంటర్కు ముందు విద్యాసంవత్సం నుంచి వెనక్కి నాల
ఈ ఫొటోలోని అమ్మాయి పేరు కొంగర స్ఫూర్తి. హనుమకొండలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివింది. ఇంటర్మీడియట్ను ఏపీలోని విజయవాడలో పూర్తిచేసింది. నీట్లో ఎస్సీ క్యాటగిరీలో ఆలిండియా ర్యాంకు 35,655 సాధించింది. గత �
హైదరాబాద్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు దశాబ్దాలుగా అక్కడే తిష్టవేశారు.కనీసం పక్క దవాఖానకు కూడా బదిలీ కాకుండా.. చేరిన చోటే పాతుకుపోయారు.
Peddi Sudarshan Reddy | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 8 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు నిరాకరించిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. గద్
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్యవిద్యను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా దవాఖా
రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్యవిద్యకు అదనపు ఫీజులు వసూలు చేయవద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంలో అవకతవకలకు పాల్పడితే కఠ�
వైద్య కళాశాలలో ప్రవేశాలకు పోటీ అధికంగా ఉంటుంది. సీట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థులు లెక్కకు మిక్కిలిగా ఉండటమే అందుకు కారణం. దాంతో సహజంగానే కఠినమైన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు వ్యవసాయ, ఫార్మసీ, డిగ్రీ, ఐటీ ఐ కళాశాలలు, కోచింగ్ సెంటర్లతో విద్యా నిలయంగా నిలుస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటా అమలు చేస్తే దాదాపు 520 సీట్లు ఇవ్వాల్సి వస్తుందని, అన్రిజర్వ్డ్ కోటాను పాత 20 మెడికల్ కాలేజీలకే పరిమితం చేసింది.