వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ గత బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటుచేసిన మెడికల్ కళాశాలలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణలో అధికారుల వైఫల్యం విద్యార్థులకు శాపంగా పరిణమిస్తున్నది. ఈమేరకు �
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల లేమితో పాటు �
తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన హాస్టల్ భవనాలు లేవని, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని ఆక్షేపించింది.
Revanth Reddy | రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సీరియస్ అయింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, ప్�
Medical Colleges | రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి ( ఎన్ఎంసీ) సీరియస్ అయింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, �
ఎన్ఎంసీ నుంచి అనుమతులు లేకుండా నడుస్తున్న వైద్య కళాశాలలపై అలర్ట్గా ఉండాలని ఆయా రాష్ర్టాలకు జాతీయ వైద్య మండలి సూచించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ ద్వారా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో పరిశీలన చేయించి వాటికి అధికారిక గుర్తింపు(అక్రిడియేషన్), రేటింగ్ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది.
వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం నీట్ నిర్వహించగా, మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో ఇద్దరు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ఉండగా, నిబంధనల ప్రకారం అధికారులు 1:30 గంటలకే గేట్లు మూస
65 ఏండ్లు పైబడిన వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జీరియాట్రిక్ క్లినిక్లు ఏర్పాటుచేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ దవాఖానల�
నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, కొత్తపేట, సనత్నగర్, అల్వాల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు (టిమ్స్), వరంగల్ హెల్త్సిటీ భవన నిర్మాణ పనుల పురోగతిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం �
Damodar Rajanarasimha | నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha) ఆదేశించారు.