Medical Camps | వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జితేంద్ర రెడ్డి కోరారు.
Deputy DMHO | సీజనల్ వ్యాధులు ప్రభలకుండా గ్రామాలలో ముందస్తుగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి సుధాకర్ నాయక్ ఆదేశించారు.
చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం ప్రైవేట్ సంస్థలకు అడ్డాగా మారుతున్నదని నిరుద్యోగ విద్యార్థులు మండిపడుతున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారని, ప్రైవేట్ వ్యక్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్కులో జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి హైదరాబాద్ జిల
DMHO Harish Raj | వాతావరణ మార్పులతో కీటక జనిత మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశి�
సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్నాయక్ ఆదేశించారు. పెనగడప పీహెచ్సీని సోమవారం ఆయన ఆకస్మ
గిరిజనులు, కొండరెడ్ల విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ధర్తీ ఆభ భగవాన్ బిర్సాముండ 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని ట్రైకార్ జీఎం శంకర్రావు తెలిపారు. భ�
వైద్య వృత్తి పవిత్రమైనదని, దేవుడితో సమానంగా చూస్తారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన నూతన �
రుణమాఫీ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి మాటలు బూటకమని చెప్పడానికి పెంట్లవెల్లి రైతుల గోసే సజీవ సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
‘ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనను పూర్తిగా గాలికొదిలేసింది. ఫలితంగా పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు. దవాఖానల్లో వసతులు, మందులు లేక ఇ�
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సిం హా ఆదేశించారు.
సదాశివనగర్ మండలంలోని భూంపల్లికి ‘ఫీవర్'పట్టుకున్నది. విష జ్వరాలతో వణికిపోతున్నది. ఊరు ఊరంతా మంచం పట్టింది. పక్షం రోజుల వ్యవధిలోనే భూంపల్లిలో ఇద్దరు, సదాశివనగర్ మండలంలో ఒకరు జ్వరంతో మృతి చెందడం కలకలం