Minister KTR | రాష్ట్రంలో వర్షాలు తగ్గిముఖం పట్టినందున ప్రజలకు పునరావాస సహయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని, భారీగా మెడికల్ క్యాంపులు పెట్టాలని, దీనిని సవాల్గా తీసుకోవాలని మున్సిపల్ అధికారు�
ముంపు ప్రాంతాల్లో వరదలు తగ్గుతున్నందున గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సో�
పేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయశాఖ గావ్ చలో (పల్లెకు పోదాం) కార్యక్రమాన్ని 2004లోనే ప్రారంభించిందని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ బీఎన�
వాళ్లిద్దరూ డాక్టర్లు.. ఆమె వయస్సు 68 ఏండ్లు.. ఆయన వయస్సు 71 ఏండ్లు.. అయితేనేం ఎవరెస్టు బేస్ క్యాంప్ను ఎక్కే సాహసయాత్రకు పూనుకున్నారు. వారెవరో కాదు.. మన హైదరాబాదీలే. మారేడ్పల్లికి చెందిన డాక్టర్ శోభాదేవి, స
రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు వైద్యశిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 96,07,764 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15.65 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు.
గ్రేటర్లో కంటి వెలుగు వైద్యశిబిరాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 27వ రోజు 27,249 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది.. కంటి పరీక్షలు చేయించుకునే వారి కోసం అడ్డగుట్ట డివిజన్ పరిధిలో రెండు వైద్య శిబిరాలను ఏర�
28 ఉదయం మహా కుంభాభిషేకం పాంచరాత్రాగమం ప్రకారం పంచకుండాత్మక యాగం వారం రోజులపాటు 108 రుత్విక్కులతో నిర్వహణ యాదాద్రి పునరావిష్కారానికి సర్వం సన్నద్ధం యాదాద్రి భువనగిరి, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యా�
కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చర్లపల్లి, జనవరి 20 : చర్లపల్లి డివిజన్లో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం �
ఆర్బీఎస్కే కింద విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు ఇప్పటి వరకు 700 మంది పిల్లలకు వైద్య పరీక్షలు జూబ్లీహిల్స్,మార్చి9: ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం వైద్య శిబిరాలు ప