సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ వైరల్ ఫీవర్ అందరినీ వణికిస్తున్నది. ముఖ్యంగా మారుమూల పల్లెలు, తండాలు, గూడేల్లో జ్వరాల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నా స్థానికంగా వైద్యం అందక ప్రైవేట్ దవాఖానలకు పర
మండలంలోని మల్యాలలో కొన్ని రోజులుగా విష జ్వరాలు ప్రబలి పలువురు మంచం పట్టారు. గ్రామంలో ఇంటికొకరు జ్వరం తో బాధపడుతున్నారు. జ్వరంతోపాటు ఒల్లంతా తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.
ప్రతి ఏటా వానకాలం సీజన్ వచ్చిందంటే చాలు మన్యంపై వ్యాధుల పంజా విసురుతూనే ఉంది. వైద్య శాఖ ఎంత అప్రమత్తంగా ఉన్నా ఏజెన్సీ జనం రోగాలబారిన పడక తప్పడం లేదు. గత ఏడాదితో పోల్చితే జ్వరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ �
వర్షాకాలం నేపథ్యంలో విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వ�
ఉచిత వైద్య శిబిరాల నిర్వహణతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మేలు జరుగుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సర్ సీవీ రామన్
గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
Medaram Jatara | సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు, మేడారంలో 50 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
పోలీస్శాఖపై నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందికి సూచించారు. గురువారం కోటపల్లి పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు.
పుట్టి పెరిగిన గడ్డ రుణం తీర్చుకోవాలని అందరూ అనుకుంటారు. తమవంతుగా సేవచేయాలని ఆరాటపడుతుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు చల్మెడ లక్ష్మీనరసింహారావు. వేములవాడ నియోజకవర్గంలో పల్లెపల్లెనా వైద్�
ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తున్నారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు. గోదావరి వరదలొస్తే రోజుల తరబడి ఆశ్రయం కల్పించారు. వందలాది మంది వృద్ధులకు వెలుగులు ప్
ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహణలో ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. వైద్య పరికరాలను స్టెరిలైజ్ (క్రిమి రహితం) చేసే
తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మి దేళ్ల కాలంగా పల్లెల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన సర్కారీ వైద్య సేవలను అందిస్తుంది. గత సమైఖ్య పాలనలో ప్రభు త్వాల పుణ్యమా అని గ్రామాల్లో సరైన సర్కారీ వైద్య సేవలు అ�
గిరిజన గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా దుమ్ముగూడెం పోలీసులు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ ఆధ్వర్యంలో గిరిజనులను చైతన్యపర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. యువతను అన్ని�
Minister Koppula | అకాల వర్షాలు, వాతావరణంలో వస్తున్న మార్పులతో పలు జిల్లాలో విషజ్వరాలు ప్రభలకుండా వైద్య శిబిరాలు (Medical Camps) ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించ�