పారిశుధ్య కార్మికులు, మహిళ సంఘాల సభ్యురాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆన్నారు.
Seasonal Diseases | వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో సుధాకర్ నాయక్ వైద్య సిబ్బందిని కోరారు.
శ్రీనివాస విజన్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం శుక్రవారం నిర్వహించినట్లు కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ శిబిరంలో 68మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 23 మందికి శుక్లాలో ఉన్
ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్లో ఉచిత మెగా వైద్య శిబిరం (Medical Camp) నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్లో ప్రజలు పెద్దసం�
medical camp | పట్టణంలోని కింగ్స్ గార్డెన్ లో సోమవారం జమాతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో పట్టణ ఐఎంఏ, కెమాగ్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
Medical Camp | రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం దండేపల్లి మండలంలోని మ్యాదరిపేటలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ప్రారంభించారు.
Medical camp| ఇవాళ ఖమ్మం పట్టణానికి చెందిన అభయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో కారేపల్లి మండల పరిధిలోని మాదారంలో గల ఏజీసీఎం ఏసుక్రీస్తు ప్రార్ధన మందిరం ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాధపురంలో శనివారం హైదరాబాద్ ఉప్పల్ శ్రీ అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
Lions Club | సామాజిక సేవే లక్ష్యంగా లైన్స్క్లబ్(Lions Club) బచ్చన్నపేట కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ బచ్చన్నపేట అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.
Mega medical camp | గోదావరిఖని రమేష్ నగర్ ఏరియాలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి(Mega medical camp) విశేష స్పందన లభించింది.
Medical Camp | ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోటగిరి సంజీవని హాస్పిటల్ డాక్టర్ ఇంతియాజ్ బేగం అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం అభయ హస్తం సొసైటీ సహకారంతో కోటగిరి సంజీవని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత
గిరిజన గ్రామాల్లో 60 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారని, ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. గురువారం ఆదివాసీ గిరిజన గ్రామం పెద్దాపూర్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏ