మామిడిగూడెంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయంటూ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘మంచం పట్టిన మామిడిగూడెం’ శీర్షికన కథనం ప్రచురితమయ్యింది. ఇందుకు యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు శుక్రవారం మామిడిగూడెం గ్రామాన�
మండలంలోని నర్సాపురం తండా జ్వరాలతో మంచం పట్టింది. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. పదిరోజులుగా గ్రామస్తులు జ్వరం, వంటి, కీళ్ల నొప్పులతో నడువలేని స్థితిలో ఇంటిపట్టున
మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంటులో పనిచేస్తున్న కార్మికులు విషజ్వరాల బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పలువురు కార్మికులు కొన్ని రోజులుగా జ్వరాలతో బాధపడుతూ పనులు చేయలేక స్వస్థలాలకు వెళ్లిపోత
మండలంలోని మామిడ్గి గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు సందర్శించారు. శుక్రవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన మామిడ్గిలో డెంగీ కలకలం అనే వార్తకు సంబంధిత అధికారులు స్పందించారు.
ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధ�
మండలంలోని గిరిజన తండాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తండాలు, గ్రామాల్లో దోమల బెడదతోపాటు వాతావరణ కాలుష్యం కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు దగ్డు, జలుబు, టైఫాయిడ్, మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు.
విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం నిర్వహించిన భేటీ బచావో భేటీ పడావో కార్�
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆరోగ్య మహిళ’ పథకం సత్ఫలితాలనిస్తున్నది. ఇందులో భాగంగా 30 ఏండ్ల వయస్సు పైబడిన ప్రతి మహిళకూ వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధులను నిర్ధ్దారించి, మందు�
మండలంలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 12వరకు జరుగనున్నాయి. 15 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ.. ఈ సారి వైభవంగా �
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం సైదాబాద్ శంకేశ్వర బజార్లోని అషూర్ ఖానా వద్ద సెంట్రల్ సౌత్ పీస్ వెల్ఫేర్, ఈస�
మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు ని ర్వహ�
త్వరలో విడుదలవుతున్న తన సినిమా ‘లక్కీ లక్ష్మణ్'కు ఘన విజయం కట్టబెట్టాలని, ఇండస్ట్రీలో జిల్లా పేరు నిలబెడతానని బిగ్ బాస్ ఫేం, నటుడు సోహెల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ‘సోహెల్ హెల్ఫీ హ్యాం డ్స్ చారిటబ�
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై హెల్త్క్యాంప్లో చికి�
అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్, ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా మైలార్దేవ్పల్�