రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆరోగ్య మహిళ’ పథకం సత్ఫలితాలనిస్తున్నది. ఇందులో భాగంగా 30 ఏండ్ల వయస్సు పైబడిన ప్రతి మహిళకూ వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధులను నిర్ధ్దారించి, మందు�
మండలంలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 12వరకు జరుగనున్నాయి. 15 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ.. ఈ సారి వైభవంగా �
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం సైదాబాద్ శంకేశ్వర బజార్లోని అషూర్ ఖానా వద్ద సెంట్రల్ సౌత్ పీస్ వెల్ఫేర్, ఈస�
మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు ని ర్వహ�
త్వరలో విడుదలవుతున్న తన సినిమా ‘లక్కీ లక్ష్మణ్'కు ఘన విజయం కట్టబెట్టాలని, ఇండస్ట్రీలో జిల్లా పేరు నిలబెడతానని బిగ్ బాస్ ఫేం, నటుడు సోహెల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ‘సోహెల్ హెల్ఫీ హ్యాం డ్స్ చారిటబ�
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై హెల్త్క్యాంప్లో చికి�
అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్, ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా మైలార్దేవ్పల్�
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్లో మల్లారెడ్డ�