వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో జాండీస్ (పచ్చకామెర్లు) వ్యాధి వ్యాప్తి చెందడంతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణతో పాటు పలువురు అధికారులు గ్రామాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ
కరీంనగర్ కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
EPFO | ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఇక నుంచి వారి ఆటో సెటిల్మెంట్ పరిమితి గణనీయంగా పెరగనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనేజేషన్ (ఈపీఎఫ్ఓ) తన క్లెయిమ్ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతము�
ద్విచక్రవాహనంపై గంజాయి రవాణా చేసి, విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని మేడ్చల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5లక్షల విలువ చేసే 10కిలోల గంజాయి, ద్విచక్రవాహ
Amit Shah: ఇంజినీరింగ్, వైద్య విద్యను తమిళ భాషలో బోధించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. హిందీ భాషను వ్యతిరేకిస్తూ స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్గా అమిత్
జిల్లాలోని పలు ఏరియా ఆస్పత్రులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం డీఎంహెచ్వో పరిధి నుంచి అప్గ్రేడ్ చేయగా.. వైద్యవిధాన పరిషత్ ఆధీనంలోకి తీసుకున్నారు. పడకల సామర్థ్యాన్ని కూడా 30 నుంచి 50కి పెంచారు. అయితే ప్రభుత్�
ఖరీదైన కాలేజీల్లో చదువుతూ కోచింగ్కు లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్న చాలామందికి ఆ గిరిజన యువకుడు ఆదర్శంగా నిలిచాడు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన సనాతన్ ప్రధాన్ది అత్యంత పేద కుటుంబం. పుస్తకాలు క�
సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ అన్నారు. హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్�
రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్థానికతను నిర్ధారించుకోలేక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రభుత్వ పాలన గుడ్డెద్దు చేలోపడ్డట్టు, గాలిలో దీపం పెట్టినట్టు సాగుతు�
AP EAPCET-2024 | ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి యెల్లు శ్రీశాంత్రెడ్డి సత్తా చాటాడు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగంలో శ్రీశాంత్రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించాడు.
EPF | పిల్లల ఉన్నత విద్యావసరాలు, వైద్య చికిత్స, వివాహం, ఇంటి నిర్మాణం తదితర అవసరాల కోసం ఈపీఎఫ్ క్లయిమ్ లు మూడు రోజుల్లో క్లియర్ చేసేందుకు ఈపీఎఫ్ఓ మూడు రోజుల విధానాన్ని తీసుకొచ్చింది.
సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యాలయం నిత్యం కిటకిటలాడుతున్నది. ఖజానాలో కాసుల గలగల అనుకుంటే పొరపాటే. బిల్లుల మంజూరు కోసం రోజూ వెయ్యి మం దికిపైగా బారులు తీరుతున్నారు.
Kothagudem | కొత్తగూడెం మెడికల్ కళాశాల((Medical College)) ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతుడే నేటి సమాజంలో కోటీశ్వరుడని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమాజిగూడలోని రాజ్భవన్ హైస్కూల్లో గురువారం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ�