గిరిజన తండాల సమగ్ర అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.
నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ, ఆయన స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటలు వేసుకున్నామని.. ప్రణాళికలు రచించుకొని ప్రగతి మార్గాన పయనిస్తున్నాం అన
ఈ సృష్టిలో సర్వకాల సర్వావస్థలయందు అనువైన వర్షం అందరికీ మోదమే. అలాంటి వర్షం కురిసింది. ఆ వర్షం రాకతో భూమి స్నిగ్ధయైనది. వన భూములు మరకత శ్యామములై మురిసినవి. నదులు హొయలు పోతూ నానావిధాలుగా పరుగులు తీసి ఆనంద త�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గిరిజనుల జీవితాలు వెలుగు లీనుతున్నాయి. సుమారు 3,500 తండాలు, గూడేలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలుగా మార్చింది. గిరిజనులు ఆత్మాభిమానంతో సంత�
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్
వారిది నిరుపేద కుటుంబం. వారి ఇద్దరు చిన్నారులు జన్యుపరమైన సమస్యతో జన్మించారు. తమ పిల్లల వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే లక్షల్లో ఖర్చు చేశారు. అందిన చోటల్లా అప్పులు చేశారు. ఇప్పుడు దాతల ఆర్థిక సాయం కోసం ఎదురుచ
: మిషన్ భగీరథ పథకం కేవలం ఇంటింటికీ నల్లా నీళ్లు అందించడమే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. సీఎం కేసీఆర్ ‘భగీరథ’ ప్రయత్నంతో ప్రజలకు శుద్ధి చేసిన జలాలు అందడమే కాకుండా కలుషిత నీటి వ
పడిపోతున్న రూపాయి విలువ, విపరీతంగా పెరిగిపోయిన ఖర్చుల నేపథ్యంలో విదేశాల్లో విద్య అత్యంత భారంగా తయారైంది. సాధారణంగా లోన్ తీసుకోకుండా విదేశాల్లో చదువుకోవడమనేది అందరికీ కుదిరే పనైతే కాదు.
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం.. రికార్డులను తిరగరాస్తున్నది. పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు.. ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైద్య ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 21న ఢిల్లీలో కవాతు నిర్వహించనున్నట్టు తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్
రోడ్డు ప్రమాద బాధితురాలికి అమాత్యుడు కొప్పుల ఈశ్వర్ ఆపన్న హస్తం అందించారు. చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేసి అండగా నిలిచారు. గత నెల లో గొల్లపల్లి మండలంలోని గోవింద్పల్లి స్టేజీ వద్ద ఆటో,ఆయిల్ ట్యా�
వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఆత్మీయ భరోసా కల్పించేందుకు ఆలన కేంద్రం (పాలియేటివ్ కేర్ సెంటర్)ను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశారు. మంత్రి హర
చంద్రకళ..! కష్టాలు చుట్టుముట్టినవారికి ఆమె ఓ రోల్ మాడల్. ఓ వైపు మంచానపడ్డ భర్తను సాకుతూ.. మరోవైపు ముగ్గురు ఆడపిల్లలను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిన స్ఫూర్తి కెరటం. ఆమెది నలమల అటవీ ప్రాంతంలోని నాగర్కర్న�
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించినవి 463 తొలగించినవి 297 మరమ్మత్తులు చేస్తున్నవి 166 ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్లు, భవనాలశాఖ చర్యలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు రహదారుల్లో నిత్యం