దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్
ప్రభుత్వం అందించే వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ అన్నారు. ఉప్పల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. �
సంగారెడ్డి జిల్లా ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి పాలనలో వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాకు నిధుల వరద పారుతున్నది. ఫలితంగా అభివృద్ధి పరు�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వైద్యరంగంలో పెనుమార్పులు సంభవించాయని.. మహబూబ్నగర్ వంటి పట్టణాల్లోకి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తున్నదని క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ త
వైద్యవిద్య ఒకప్పుడు అందరికీ అందని ద్రాక్ష. ఒక వైద్యుడు తయారు కావాలంటే ప్రభుత్వాల ప్రోత్సాహం తప్పనిసరి. ఇందుకు విద్య, వైద్యం ఆయా ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యత కావడం అనివార్యం. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల
‘ప్రతి పౌరుడు తాను ప్రభుత్వంలో భాగం అనుకునే పాలనే ధర్మబద్ధమైన పరిపాలన’ అని థామస్ జెఫర్సన్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మార్మోగేలా ర�
Medical Student Preethi కేఎంసీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు బుధవారం కోర్టుకు చార్జ్షీట్ సమర్పించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ అనస్తీషియా ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న �
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వచ్చారు. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో (2023-24) ఏక�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమంసహా ప్రతిరంగంలో సాధించిన అద్భుత వి
ఆరు నెలల క్రితం ఓ వివాహిత భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బాధిత మహిళ నిర్మల్ సఖీ కేంద్రాన్ని ఆశ్రయించింది. కేంద్రం సిబ్బంది భర్త, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్త మార�
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో
ప్రజారంజక పాలనతో గుండెగుండెకూ చేరువైన బీఆర్ఎస్, మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది లక్షలకుపైగా సభ్యత్వాలతో రికార్డు సృష్టించిన ఆ పార్టీ, పల్లెల్లో గులాబీ జాతర న
జిల్లావ్యాప్తంగా ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కొంత ఆలస్యమైనా ఓటేసేందుకు అ�
కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో... వినూత్న ఆవిష్కరణలతోనే వాటి నియంత్రణ సులభతరం అవుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సీసీఎంబీలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో జర