న్యూఢిల్లీ, ఆగస్టు 19: పౌరులకు ప్రభుత్వం కల్పించాల్సిన విద్య, వైద్యం, పౌష్ఠికాహారం, గృహవసతి లాంటివి కనీస సదుపాయాలేనని, అవి ఉచితాలు కాద ని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ ఉద్ఘాటించారు. వాటిని పొందే హక్కు సంపన్
పెరిగిన మౌలిక సదుపాయాలు, వసతులు సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పట్టణ జనాభా, అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్ర�
వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ 8 జిల్లాల పరిధిలో మూడు రోజులుగా ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖానలో దేశంలోనే తొలిసారి ప్రత్యక్ష ప్రసారంలో శస్త్రచికిత్స నిర్వహించారు. మెడికల్ విద్యపై రెండురోజులపాటు నిర్వహించే ఆర్థోపెడిక్ సదస్సు దవాఖానలో శనివారం ప్రారంభమైంది. �
వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో చేపట్టనున్న నూతన నియామకాల్లో వారికి 20 శాతం వెయిటేజీని ఇచ్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవల కోసం కోట్ల రూపాయాలను ఖర్చు చేసి వసతులను కల్పిస్తున్నదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా�
నిమ్స్ నర్సులు తక్షణం ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సుల ఆందోళనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్
రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని ఆర్థిక సర్వే-2022 స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ వైద్య రంగం పనితీరును విశ్లేషిస్తూ నీతీ ఆయోగ్ విడుదల చేసిన 4వ ‘హెల్త్ ఇండెక్స్'లో ఓవరాల్ ర్�
మార్చి 11 వరకు దరఖాస్తులు ప్రతిభావంతులకు రూ.5 కోట్ల స్కాలర్షిప్స్ మల్లారెడ్డి వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి వెల్లడి మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 25: మల్లారెడ్డి యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల
థైరాయిడ్… చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. గతంలో పదిమందిలో ఒకరు మాత్రమే థైరాయిడ్ బారిన పడేవారు. ఇప్పుడు, ప్రతి ముగ్గురూ థైరాయిడ్ బాధితులే. అందులో ఇద్దరు మహిళలే. ఈ నేపథ్యంలో థైరాయిడ్పై ఓ కన్నేసి ఉ