ములుగు : మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు నైవేద్యం�
సమ్మక్క తల్లి చిలకలగుట్ట దిగి జనం మధ్యకు వచ్చింది. భక్తులను కండ్లారా చూసుకొనేందుకు, వారిని మనసారా దీవించేందుకు మేడారం గద్దెపైకి చేరింది. ఆదివాసీ జాతరలో సమ్మక్క తల్లిని తోడ్కొని వచ్చి గద్దెలపైకి చేర్చే �
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను పంచాయతీరాజ్ నీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం దర్శింకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషకరం అని
MLC Kavitha | మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మికం, ఆనందం, ఆహ్లాదం.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అని చెప్పారు.
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మేడారం మహా జాతర సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీఎస్లో పన
సమ్మక్క-సారలమ్మల సన్నిధికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయులు ఏటా పగిడిద్ద రాజుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తార�
తల్లుల దీవెనలతో మేడారం మహా జాతరను దిగ్విజయంగా పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆదివారం ఆయన మంత్రి సత్యవతిరాథోడ్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్త
Medaram | సీఎం కేసీఆర్ ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. నిలబెట్టారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మేడారంలో ఆదివారం ఆర్టీసీ క్యూలైన్లు, భద్రత నిరంతర నిఘా కోసం ఏర్పాటు చేసిన కమాండ్
వరంగల్ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్లోని పండ్ల మార్కెట్లో మేడారం వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్ సెంటర్ ను ఎ
ములుగు : మేడారంలో ఈ నెల 16 నుంచి 19 వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ�
మహబూబాబాద్ : మేడారం జాతర సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపో నుంచి బస్సులను మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం క�
ఆ జాతర అడవి తల్లులది. కానీ.. అంతర్జాతీయ ఖ్యాతి. ఆ ఉత్సవం కొండకోనల్లో జరుగుతుంది. అయితేనేం, తండోపతండాలుగా భక్తులు. తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఘనంగా జరుగనుంది
విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక- సారక జాతరపై తెలంగాణ జాగృతి రూపొందించిన డాక్యుమెంటరీని శనివారం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ స