సమ్మక్క-సారలమ్మ జాతరకు మెదక్ రీజియన్ నుంచి 200 బస్సులు హుస్నాబాద్ జాతరకు తిరుగనున్న 35 బస్సులు 30మంది ఉంటే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీలోనే ప్రయాణించాలి : అధికారులు కార్గో ద్వార
మేడారం భక్తుల సౌకర్యానికి ఆర్టీసీ శ్రీకారం సంగారెడ్డి, ఫిబ్రవరి 11: ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి పార్సిల్ సేవలతో ఆర్టీసీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నది. ప్రస్తుతం మెదక్ రీజియన్ నుంచి మేడారం సమ్మక్క-సా�
ములుగు : చట్టాలు ఎలా చేస్తారు? రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తారో కూడా తెలియని మూర్ఖపు వ్యక్తి మనకు ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రి మేడారం జా�
మేడారం మహాజాతరకు ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ తెలిపారు. సోమవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు
హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 1
ములుగు : భక్తుల కొంగు బంగారమైన శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తారు. ముందస్తు మొక్కలలో భాగంగా భక్తుల సంఖ్య ఆదివారం నాటికి 40 లక్షలకు చేరిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. క్లౌడ్ కంట్ర�
peddapalli | జిల్లాలోని సింగిరెడ్డిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిరెడ్డిపల్లి వద్ద గోదావరిఖని-మంథని రహదారిపై అదుపుతప్పి ఓ కారు బోల్తాపడింది.
వీఐపీ, వీవీఐపీలకు దర్శన స్లాట్లు ఈసారి 24/7 శానిటేషన్ సేవలు కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు సీఎం కేసీఆర్ కూడా సందర్శిస్తారు మీడియాతో మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మేడారం మ
కరోనా నుంచి కోలుకొన్నందుకు ఓ కుటుంబం మేడారం సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కు చెల్లించుకొన్నది. హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట్కు చెందిన రంగు వెంకటేశ్గౌడ్ కుటుంబంలో అం�
Wine Shops | ములుగు జిల్లాలోని ఓ రెండు మద్యం షాపులకు భలే డిమాండ్ ఉంది. ఆ మద్యం షాపులను దక్కించుకునేందుకు నలుగైదురు కాదు.. ఏకంగా 94 మంది పోటీ పడుతున్నారు. మరి ఎవరికి అదృష్టం వరిస్తుందో