మేడారం మహాజాతరకు ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ తెలిపారు. సోమవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు
హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 1
ములుగు : భక్తుల కొంగు బంగారమైన శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తారు. ముందస్తు మొక్కలలో భాగంగా భక్తుల సంఖ్య ఆదివారం నాటికి 40 లక్షలకు చేరిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. క్లౌడ్ కంట్ర�
peddapalli | జిల్లాలోని సింగిరెడ్డిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిరెడ్డిపల్లి వద్ద గోదావరిఖని-మంథని రహదారిపై అదుపుతప్పి ఓ కారు బోల్తాపడింది.
వీఐపీ, వీవీఐపీలకు దర్శన స్లాట్లు ఈసారి 24/7 శానిటేషన్ సేవలు కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు సీఎం కేసీఆర్ కూడా సందర్శిస్తారు మీడియాతో మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మేడారం మ
కరోనా నుంచి కోలుకొన్నందుకు ఓ కుటుంబం మేడారం సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కు చెల్లించుకొన్నది. హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట్కు చెందిన రంగు వెంకటేశ్గౌడ్ కుటుంబంలో అం�
Wine Shops | ములుగు జిల్లాలోని ఓ రెండు మద్యం షాపులకు భలే డిమాండ్ ఉంది. ఆ మద్యం షాపులను దక్కించుకునేందుకు నలుగైదురు కాదు.. ఏకంగా 94 మంది పోటీ పడుతున్నారు. మరి ఎవరికి అదృష్టం వరిస్తుందో
తాడ్వాయి : మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధిలో సండే సందడిగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సెలవుదినం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకు�
నిధులు విడుదల చేసిన ప్రభుత్వం సీఎంకు మంత్రి సత్యవతి కృతజ్ఞతలు హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర -2022 నిర్�
పలువురు మంత్రుల సంతాపం హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ)/ తాడ్వాయి: మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు ఆలం రామ్మూర్తి(55) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మేడారంలోని తన స్వగృహంలో ఉంట�