నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ములుగు : తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కొమ్ము పూజారి సిద్ధబోయిన సాంబయ్య(38) మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సాంబయ్య బుధవారం ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప
గతంలో తెలంగాణ ప్రాంతం నీళ్లు లేక ఎడారిలా ఉండేదని.. సీఎం కేసీఆర్కు నీటిపై ఉన్న అవగాహన, ఇస్తున్న ప్రాధాన్యం వల్ల నేడు ఎటుచూసినా పచ్చగా కనిపిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్న�
తాడ్వాయి(ములుగు జిల్లా), మార్చి18 : వనదేవతల దర్శనానికి వచ్చిన దశరధ్(60) అనే భక్తుడు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన శుక్రవారం ములుగు జిల్లా మేడారంలో చోటుసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ
తెలంగాణ పండుగలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించలేమని చేతులు ఎత్తివేసే ధోరణి ప్రదర్శిస్తే ఆది�
హైదరాబాద్ : తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకు గిరిజన దేవతలు వనప్రవేశం చేశారు. వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది. సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన �
ములుగు : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర వైభవంగా ప్రారంభమైంది. సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదాల కోసం మేడారానికి భక్తులు క్యూ కడుతున్నారు. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి �
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మ