CM Revanth Reddy | అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్లైన్ ద్వారా మేడారం(Medaram) సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు అడుగుపడింది. సమ్మక్క-సారలమ్మ పూజారులు జాతర నిర్వహణపై ఆరు నెలల క్రితం నిశ్చయించగా బుధవారం గుడిమెలిగే పండుగతో అమ్మవార్లకు పూజలు ప్రారంభమయ్యాయి. మేడారంలోని సమ్మక్క పూజామ�
సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన స్వాగత్(23) జంపన్న వాగులో గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన స్వాగత్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మేడారం వచ్చాడు.
మేడారం సమ్మక-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు తరలివచ్చే వాహనాలపై శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు పర్యావరణ రుసుం (ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఫీజు) వసూలును నిలిపివేస్తున్నట్టు అటవీ-పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొ
Medaram | వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి �
Medaram | మేడారం(Medaram) జాతరలో పూజారులు పాత్ర కీలకంగా ఉంటుందని, పూజారుల కోసం నూతనంగా ప్రత్యేక అతిథి గృహాన్ని నిర్మిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surek) అన్నారు.
Medaram Jatara | మేడారం మహా జాతర ఏర్పాట్లు ఈ నెల 31లోగా పూర్తిచేయాలని అధికారులను పలువురు మంత్రులు ఆదేశించారు. జాతర ఏ ర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 75 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
సమ్మక, సారక జాతరకు వచ్చే భక్తుల కోసం మేడారంలో తాతాలికంగా 50 బెడ్ల దవాఖాన (సమ్మక సారక వైద్యశాల)ను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. మొదట భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి సమ్మక్క, సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్�