మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలోని హరిత హోటల్లో మంగళవారం గిరిజన సంక్షేమ�
మేడారం వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.ఆదివారం ఆరు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులు రాకతో మేడారం జాతర పరిసరా�
మేడారంలో ఆదివాసీ చిరు వ్యాపారులపై అదనపు కలెక్టర్ శ్రీజ అత్యుత్సాహం ప్రదర్శించారు. గద్దెల సమీపంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న షాపులను శుక్రవారం రాత్రి జేసీబీ సాయంతో కూల్చివేయించారు.
CM Revanth Reddy | అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్లైన్ ద్వారా మేడారం(Medaram) సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు అడుగుపడింది. సమ్మక్క-సారలమ్మ పూజారులు జాతర నిర్వహణపై ఆరు నెలల క్రితం నిశ్చయించగా బుధవారం గుడిమెలిగే పండుగతో అమ్మవార్లకు పూజలు ప్రారంభమయ్యాయి. మేడారంలోని సమ్మక్క పూజామ�
సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన స్వాగత్(23) జంపన్న వాగులో గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన స్వాగత్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మేడారం వచ్చాడు.
మేడారం సమ్మక-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు తరలివచ్చే వాహనాలపై శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు పర్యావరణ రుసుం (ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఫీజు) వసూలును నిలిపివేస్తున్నట్టు అటవీ-పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొ
Medaram | వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి �
Medaram | మేడారం(Medaram) జాతరలో పూజారులు పాత్ర కీలకంగా ఉంటుందని, పూజారుల కోసం నూతనంగా ప్రత్యేక అతిథి గృహాన్ని నిర్మిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surek) అన్నారు.