సమ్మక్క-సారలమ్మల దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే బంగారం(బెల్లం) నేరుగా తల్లుల చెంతకు చేరేలా దేవాదాయశాఖ అధికారులు కన్వేయర్ బెల్టు ఏర్పాటు చేయనున్నారు.
MLC Kavitha | మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను శనివారం కవిత దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద బీఆర్ఎస్ నేతలు, కా
అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో పనిచేసి వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతరను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్�
Minister Seethakka | మేడారం(Medaram) సమ్మక్క సారలమ్మ వన దేవతలను పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ దనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) సోమవారం దర్శించుకున్నారు. ముందుగా పసరలోని గుండ్ల వాగు బ్రిడ్జిని, దయ్యాలవాగు సమీపంలో ఉన్న రో�
Medaram | జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే సమ్మక్క-సారక్క మహా జాతర పూజారి సిద్ధమైన లక్ష్మణ్ రావు(48) అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందారు. సిద్ధబోయిన లక్ష్మణ్ రావుకు భార్య అనిత, పిల్లలు సౌమ్య, ని
దేశంలోనే ప్రతిష్టాత్మక గిరిజన యూనివర్సిటీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. కేసీఆర్ సర్కారు పోరాట ఫలితంగా గిరిజనుల కల సాకారమైంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయ�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యతనిస్తూ పెద్దమొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారని, అందులో భాగంగానే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ప్రతి�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మూడోసారి గెలిపిస్తాయని గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. మరో 7 నెలల్లో మహా జాతర జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, నిర్వహణపై ఇప్పటినుంచే సమీక్షలు మొ�
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతర తేదీలను పూజారులు బుధవారం నిర్ణయించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవ�
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.