మేడారం మహాజాతర పరిసమాప్తమైంది. సమక్క- సారలమ్మ తల్లులు గద్దెల నుంచి తిరిగి వనం చేరుకున్నారు. జాతర సందర్భంగా మేడారంలోని గద్దెలపై భక్తుల మొక్కులందుకున్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు తిరిగి తన స్వస్థలమైన మహబ�
మేడారం మహా జాతర సమష్టి కృషితో పూర్తయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. జాతర ముగిసిన సందర్భంగా బుధవారం గిరిజన భవన్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్తో కలిసి మ
మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. జాతర అనంతరం వచ్చే బుధవారం తిరుగువారం పండుగగా నిర్వహించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ నెల 5న గుడిమెలిగే పండుగ సందర్భంగ
మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లను దుర్వినియోగం చేసిందని, జరిగిన అన్ని అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి �
మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు నేడు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7న మండమెలిగే పండుగతో ప్రారంభమైన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. అనంతరం వచ్చే బుధవారం(నేడు) పూజారులు తి�
మేడారం మహాజాతర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జాతర సందర్భంగా తాడ్వా యి, మేడారం రూట్లలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్సులు అందుబాటుల�
మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం సాయంత్రం మేడారంలో నిర్వహించిన విలేకరు�
వరంగల్, హనుమకొండలోని మినీ మేడారం జాతరలు ముగిశాయి. శనివారం రాత్రి తల్లులు వనప్రవేశం చేశారు. అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ తల్లులను సంప్రదాయ పద్ధతిలో ప్రధాన పూజారులు గోనెల సారంగపాణి, గోనెల వెంకన్న, గుల్లపల
లక్షలాదిగా తరలివచ్చిన బిడ్డలకు దీవెనలందించిన అమ్మవార్లు శనివారం సాయంత్రం వన ప్రవేశం చేశారు. భక్తుల జయజయధ్వానాల నడుమ, ఉద్విగ్న వాతావరణంలో చిలుకలగుట్టకు సమ్మక్కను, కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగ�
వన దేవతల ఆగమనంతో అడవితల్లి పులకించింది. సమ్మక్క- సారక్క శరణు ఘోషతో వనం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. బంగారం (బెల్లం) సమర్పణ, ఊరే గింపులు, భక్తుల పూనకా లతో హోరెత్తింది. అచ్చమైన ఆదివాసీ పూ జలతో ఉమ్మడి ఖమ్�
మేడారానికి దాదాపు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్న భక్తులు ఇంటిల్లిపాదితో వచ్చి శుక్రవారం తల్లులను దర్శించుకునేందుకు బారులు తీరారు. క్యూలైన్లు, గద్దెల ప్రాంగణంలో దర్శనానికి పోట
మేడారంలో భక్తులు శుక్రవారం రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. ఇంటికి వెళ్లేదారిలేక.. అక్కడే ఉండలేక పిల్లలు, వృద్ధులు సహా వేలాది కుటుంబాలు అవస్థపడ్డాయి.