తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. జనమంతా జాతరవైపే సాగిపోతుండడంతో జిల్లాఅంతటా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడచూసినా మేడారం భక్తులే దర్శ
మేడారం జాతర సందర్భంగా బ్యాటరీ కారును దేవాదాయశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నడవలేని సీనియర్ సిటిజన్లను గద్దెల ప్రాంగణం వరకు తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు దీనిని వినియోగించనున్నారు.
జాతరను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందు కు పోలీస్శాఖ ప్రణాళికతో ముందుకు పోతున్నదని డీజీపీ రవిగుప్తా అన్నారు. మేడా రం జాతర పరిసరాల్లో సోమవారం ఎస్పీ శబరీష్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన పర్యటిం�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పగిడిద్దరాజు రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి సుమారు 35 కిలోమీటర్ల దట్టమైన అడవిలో పగిడిద్దరాజును పెనక వంశ
మేడారం ఆదివాసీ మ్యూజియంలో ఈనెల 21నుంచి 23 వరకు కోయ గిరిజనుల ఇలవేల్పుల సమ్మేళనం మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పెసా జిల్లా కో ఆర్డినేటర్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు 67 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జాతర బస్సుల కోసం ఏర్పాటు చేసిన ప్ర�
మేడారం సమ్మక జాతరకు హుజూరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులను ఆదివారం స్థానిక బస్టాండ్లో డిపో మేనేజర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుంచి ఈ నెల 25 వరకు నిత్యం 120 బస్సులు హుజూరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడారం జాతరకు కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు 58 ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నామని మేనేజర్ ఇందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు రోజు రోజుకూ సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి విషయాన్ని ఆన్లైన్లో సెల్ఫోన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.
వనదేవతలు కొలువైన మేడారం జాతర పరిసరాలు జన సంద్రాన్ని తలపించాయి. ఆదివారం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అటవీ ప్రాంతం జనారణ్యంగా మారింది. రోజంతా భక్తుల రాకపోకలతో మేడారం దారులు కిక్కిరిసిపోయాయి.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో సేవాభావంతో విధులు నిర్వర్తించి, భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
మేడారం మహా జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం మేడారం హరితహోటల్లో పారిశుధ్య న
వనదేవతలు సమ్మక్క-సారలమ్మకు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చుని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో మేడారానికి �