దక్షిణ భారతదేశ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ ఉత్సవానికి కూడా జాతీయ హోదా లేదని, మేడారానికి కూడా ఇవ్వ
మేడారం జాతరకు ఇంకా 70రోజుల సమయం మాత్రమే ఉంది. మల్లంపల్లిలో బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. తాత్కాలిక బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రయాణికులు, భక్తులు తీవ్ర
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అభివృద్ధితో పాటు మాస్లర్ ప్లాన్ నిర్మాణ పనులను డిసెంబర్ 20వలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ,
మేడారం మహాజాత ర అభివృద్ధి పనుల కమీషన్ల వాటాలు తేలకపోవ డం వల్లే ఇంకా మొదలు పెట్టడం లేదని ములుగు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. మొదటగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్ల�
మేడారంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్�
వచ్చే మేడారం మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేప ట్టే అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కాంట్రా క్టు రింగైనట్లు తెలుస్తున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఆదివాసీల మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే �
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర నిర్వహణకు ఆదివాసీ పూజారులు తేదీలను ఖరారు చేశారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర సందర్భంగా ఆదివాసీ పూజారులు నేడు గుడిమెలిగే పండగకు వేళయ్యింది. వచ్చే బుధవారం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవార్ల మినీజాతర నిర్�
మేడారం మహాజాతర పరిసమాప్తమైంది. సమక్క- సారలమ్మ తల్లులు గద్దెల నుంచి తిరిగి వనం చేరుకున్నారు. జాతర సందర్భంగా మేడారంలోని గద్దెలపై భక్తుల మొక్కులందుకున్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు తిరిగి తన స్వస్థలమైన మహబ�
మేడారం మహా జాతర సమష్టి కృషితో పూర్తయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. జాతర ముగిసిన సందర్భంగా బుధవారం గిరిజన భవన్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్తో కలిసి మ
నాలుగు రోజుల పాటు మహానగరంగా మారిన మేడారం బోసిపోయింది. జాతర ముగియ డంతో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ తగ్గిపోయింది. వ్యాపారులు దుకాణాలు మూసి తిరు గుముఖం పట్టారు. జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది.