మేడారం మహా జాతరలో బాలికపై ఛత్తీస్గఢ్ యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. జంపన్నవాగు దాటిన తరువాత అమ్మవార్ల గద్దెల వైపు వెళ్లే దారిలో క�
మేడారం మహా జాతర ముగిసింది.. జన సంద్రమై, కాలు కదిపేందుకు వీలుగాని ప్రాంతం ఖాళీ అయింది. వన దేవతలు జనంలోకి వచ్చి నాలుగు రోజులు మొకులు అందుకున్నారు. ఆదివాసీ సంప్రదాయలతో పూజారులు(వడ్డెలు) తల్లులను శనివారం సాయం�
లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహా జాతరకు పలారం మాదిరిగా వీఐపీ, వీవీఐపీ పాసులను మంజూరు చేయలేమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం ములుగులో ఆమె మీడియాతో మాట్లాడారు.
మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం ఆదివారం లక్షలాదిగా తరలివచ్చారు. వరాలిచ్చే దేవతలుగా వెలుగొందుతున్న తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి లక్షలాది గా తరలివచ్చే భక్తుల కవరేజ్ కోసం వెళ్లే జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన పాసులు బస్సుల్లో చెల్లడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. నర్సంపేట డిప
మేడా రం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ల చెల్లింపులు అదనపు భారం కానున్నాయి. హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి వెళ్లే ఎన్హెచ్-163లో మే డారం వరకు నాలుగు చోట్ల జాతీయ రహదారుల సంస్థకు టోల్ చెల�
వనదేవతలు సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారం జనారణ్యంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి 2 లక్షలకు పైగా భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు తరలివచ్చారు. దీంతో జాతర పరిసరాలు, పార్�
మేడారం సమ్మక్క, సారలమ్మలకు భక్తులు ముందస్తు గా మొక్కులు చెల్లించుకుంటున్నారు. వారాంతపు సెలవు కావడంతో పలు ప్రాంతాల నుం చి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్�
సమ్మక్క, సారలమ్మల మహాజాతర సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు. జాతర �
దక్షిణ భారతదేశ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ ఉత్సవానికి కూడా జాతీయ హోదా లేదని, మేడారానికి కూడా ఇవ్వ
మేడారం జాతరకు ఇంకా 70రోజుల సమయం మాత్రమే ఉంది. మల్లంపల్లిలో బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. తాత్కాలిక బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రయాణికులు, భక్తులు తీవ్ర
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అభివృద్ధితో పాటు మాస్లర్ ప్లాన్ నిర్మాణ పనులను డిసెంబర్ 20వలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ,
మేడారం మహాజాత ర అభివృద్ధి పనుల కమీషన్ల వాటాలు తేలకపోవ డం వల్లే ఇంకా మొదలు పెట్టడం లేదని ములుగు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. మొదటగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్ల�
మేడారంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్�