మహా జాతర సమీపిస్తున్న కొద్దీ ముందస్తు మొక్కులకు మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం సమ్మక్క-సారలమ్మను దర్శనానికి వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకకుండా ఛత్త
Medaram | మేడారం (Medaram )మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డా.ఎ.శరత్ (Sarath) అన్నారు.
వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ఫిబ్రవరిలో మహా జాతర జరుగనుండగా ముందస్తు మొక్కుల కోసం భారీగా తరలివస్తున్నారు. గురువా రం రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ర్టాల ను�
మేడారం మహా జాతరను విజయవంతం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క), దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మహాజాతరపై అధికారులతో మేడారంలో బుధవారం
మేడారం మహా జాతర సందర్భంగా చేసే అభివృద్ధి పనుల్లో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఉమ్మడి వరంగల్ పరిధిలోని గిరిజన సంఘాల ప్రతినిధులతో ఐటీడీఏ ప�
TS Minister Satyavathi Rathod | వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 2025 ఫిబ్రవరి వరకు జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లపై రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం సమీక్షించారు.