Medaram Jatara | తెలంగాణ మహా కుంభమేళాకు తెరలేచింది. వన జాతర మేడారం జనంతో నిండుతున్నది. సమ్మక-సారలమ్మ జాతరలో కీలక ఘట్టం మొదలయ్యే తరుణం రానే వచ్చింది. కార్లు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఎడ్లబం డ్లు.. అన్ని మేడారం బాట పడుత�
మేడారం మహా జాతరలో మద్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు మద్యం అంటగట్టేందుకు ఎక్సైజ్ శాఖ అమ్మకాలకు టార్గెట్లు ఫిక్స్ చేసింది.
మేడారం మహా జాతర సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు ప్రైవేట్ వాహనాల్లో వస్తున్న భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.
మేడారం మహాజాతర అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు శనివారం మేడారంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు.
మేడారం మహాజాతరలో భక్తుల కోసం టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. మేడారం ఐటీడీఏ క్యాంపులో కంట్రోల్ రూంను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు.
Medaram | ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా జాతర నిర్వహణ కోసం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను(Nodal Officers) నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
వన జాతర మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహా జాతరకు మరో ఆరురోజులే ఉండడంతో తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. వరాలిచ్చే సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని దీవెనలు పొందుతున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా దేశ నలుమూల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి హాని కలుగకుండా గట్టమ్మ తల్లికి నేడు ఆదివాసీ నాయక్పోడ్లు ఎదురుపిల్ల పండుగను ఘ నంగా నిర్వహించన�
పూజారులు రేపు (బుధవారం) మేడారంలోని సమ్మక్క-కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాల్లో మండె మెలిగే పండుగ నిర్వహించనున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవార్ల మహా జాతరకు ముందు వచ్చే బుధవారం గుడి �
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా మేడారం ట్రస్ట్బోర్డు సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఖరారు చేస్తూ జాబితాను దేవాదాయ శాఖకు పంపించారు. దేవాదాయ శాఖ ఆమోదం పొంది నేడో, రేపో ఉత్తర్వులు వెలువ
మేడారం మహా జాతరలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టర్ మహారాష్ట్ర నుంచి పేదలను తీసుకొచ్చి ఎనిమిది గంటలకు బదులు 12 గంటలు వెట్టిచాకిర�