మేడారం మహా జాతరలో ముఖ్య భూమిక పోషించే ట్రస్ట్బోర్డు కమిటీ రేపు కొలువుదీరనుంది. ఇప్పటికే చైర్మన్తో పాటు 13 మందిని డైరెక్టర్లుగా మంత్రి సీతక్క ఖరారు చేయగా దేవాదాయశాఖ అధికారులు ఆమోదం తెలిపారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా దేశ నలుమూల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి హాని కలుగకుండా గట్టమ్మ తల్లికి నేడు ఆదివాసీ నాయక్పోడ్లు ఎదురుపిల్ల పండుగను ఘ నంగా నిర్వహించన�
మేడారం వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.ఆదివారం ఆరు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులు రాకతో మేడారం జాతర పరిసరా�
మేడారం ముందస్తు మొక్కులు చెల్లించే భక్తులకు ఆదివారం ట్రాఫిక్ జామ్ కష్టాలు తలెత్తాయి. సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో �
Medaram Jathara | మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నందున వారికి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని రాష్ట్�
మేడారం ట్రస్ట్బోర్డు సభ్యులను మంత్రి సీతక్క ఖరారు చేసి జాబితాను దేవాదాయ శాఖకు పంపారు. ఆ శాఖ ఆమోదం పొందాక నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ట్రస్ట్బోర్డు చైర్మన్గా అర్రెం లచ్చుపటేల్తోపాటు మరో 13మ�
ముందస్తు మొక్కుల కోసం మేడారం వచ్చిన భక్తులకు బస్సులు కరువయ్యాయి. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు లేక గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది.
దేశంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహా జాతర పనుల నిర్వహణలో ప్రభుత్వ పర్యవేక్షణ కరువవుతున్నది. ఆయా శాఖల అధికారులు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో అభివృద్ధి
మేడారం మహాజాతరలో సుమారు 14000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. బుధవారం హనుమ కొండ జిల్లా దామెర మండలం దుర్గంపేటలోని ఎన్ఎస్ఆర్ హోటల్లో మేడారం జాతర -2024పై మీడియా ప్�
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు అడుగుపడింది. సమ్మక్క-సారలమ్మ పూజారులు జాతర నిర్వహణపై ఆరు నెలల క్రితం నిశ్చయించగా బుధవారం గుడిమెలిగే పండుగతో అమ్మవార్లకు పూజలు ప్రారంభమయ్యాయి. మేడారంలోని సమ్మక్క పూజామ�
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ఈ నెల 9 నుంచి ప్రతి రోజు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మూడు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సిటీ బస్సులను కేటాయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్లో సిటి ప్రయాణికుల కోసం తిరిగే 2650 బస్సులలో 2,200 సిటీ బస్స
మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం గుడిమెలిగే పండుగ నిర్వహించనున్నారు. మహా జాతరకు రెండు వారాల ముందు ఈ పండు గ చేస్తారు. పూజారుల కుటుంబాలు ఇళ్లను శుద్ధి చేసుకొని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 6 వేల బస్సులు నడుపనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభి�
మేడారం దారిలో చెట్లు నేలకొరుగుతున్నాయి. మెయింటెనెన్స్లో భాగంగా చేస్తున్న జంగిల్ కటింగ్ పేరుతో భారీ వృక్షాలను నరికేస్తున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర సమీపిస్తుండడంతో జిల్లాలోని భూపాలపల్లి