సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు ప్రతిమలను గద్దెలపైకి వచ్చిన సందర్భంలో మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన
మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు 20 నిమిషాల పాటు జంపన్నవాగు నుంచి కన్నెపల్లి మూలమలుపు వద్ద గల స్తూపం వరకు పూర్తిగా అంధకారమైంది.
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. బుధవారం నుంచి ఈ నెల 24 వరకూ మేడారంలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొనేందుకు, అమ్మవార్లను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్ల
నగరంలోని ఇందిరానగర్, ఆదర్శనగర్ మధ్యన ఉన్న ఓ ప్రైవేట్ స్థలాన్ని అద్దెకు తీసుకుని కొందరు వలస కూలీలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. 20 నుంచి 25 ఏండ్లుగా వీళ్లు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని భవన న�
వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని మినీ మేడారం జాతరలకు సర్వం సిద్ధమైంది. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం 15 రోజుల నుంచి ముందస్తు
మేడారం మహాజాతర ఘడియలు సమీపించాయి. అపురూప ఘట్టానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. వనంబాట పట్టిన భక్తులు తల్లుల రాక కోసం తనువెల్లా కన్నులై ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం జ
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. జనమంతా జాతరవైపే సాగిపోతుండడంతో జిల్లాఅంతటా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడచూసినా మేడారం భక్తులే దర్శ
మేడారం జాతర సందర్భంగా బ్యాటరీ కారును దేవాదాయశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నడవలేని సీనియర్ సిటిజన్లను గద్దెల ప్రాంగణం వరకు తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు దీనిని వినియోగించనున్నారు.
జాతరను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందు కు పోలీస్శాఖ ప్రణాళికతో ముందుకు పోతున్నదని డీజీపీ రవిగుప్తా అన్నారు. మేడా రం జాతర పరిసరాల్లో సోమవారం ఎస్పీ శబరీష్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన పర్యటిం�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పగిడిద్దరాజు రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి సుమారు 35 కిలోమీటర్ల దట్టమైన అడవిలో పగిడిద్దరాజును పెనక వంశ