మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం(బెల్లం) కొనుగోళ్లకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో భక్తులు పెద్ద ఎ�
వనదేవతలు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చారు. ఎటు చూసినా దారులన్నీ నిండి�
మేడారం జాతర ముగిసే వరకు అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మేడారం జాతర షురువైంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. వనదేవతల మహా జాతరకు మరికొద్ది రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తుగా భక్తులు మొక్కు లు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా మేడారం చేరుకొని భక్త�
అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక సారలమ్మ జాతరకు కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒకప్పుడు రోడ్లు సరిగా లేక సింగిల్ రోడ్లపై జాతరకు వెళ్లడం కష్టంగా ఉండేది. ట్రాఫిక్�
ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లి అనే కనికరం లేకుండా ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం మండలంలోని లక్ష్మీదేవిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన పొన్నం శ్రీహరికి ముగ్గురు ఆడపిల్లలతో పాటు సమ్మ
మేడారం మహాజాతర సమీపిస్తున్నది. మరో నెల రోజుల్లో సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానున్నది. నెల రోజులు ముందుగానే పూర్తి కావాల్సిన అభివృద్ధి పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. ఆరు ప్రధాన శాఖల ద్వారా రూ.51.56కోట్
వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ఫిబ్రవరిలో మహా జాతర జరుగనుండగా ముందస్తు మొక్కుల కోసం భారీగా తరలివస్తున్నారు. గురువా రం రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ర్టాల ను�
వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రమైంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది.
Medaram | వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి �
మేడారం మహా జాతర సందర్భంగా చేసే అభివృద్ధి పనుల్లో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఉమ్మడి వరంగల్ పరిధిలోని గిరిజన సంఘాల ప్రతినిధులతో ఐటీడీఏ ప�
Medaram Jatara | మేడారం మహా జాతర ఏర్పాట్లు ఈ నెల 31లోగా పూర్తిచేయాలని అధికారులను పలువురు మంత్రులు ఆదేశించారు. జాతర ఏ ర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 75 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
మేడారం అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమ్మక్క-సారలమ్మల మహాజాతర ఏర్పాట్లపై పీఆర్,