నడిమంత్రపు పాలకులు తమ అధికారం శాశ్వతం అనుకున్నట్టుగానే తాము చేపట్టిన నిర్మాణాలు చిరకాలం ఉంటాయని భ్రమ పడతారు, భ్రమ పెడతారు. ఇందుకు మేడారంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన గద్దెల నిర్మాణం దీనికి ఉదాహరణ. ప్�
మేడారం జాతరలో సామూహిక లైంగికదాడి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. ఆ ఘటనను విచారణకు సుమోటోగా స్వీకరించి విచారణకు ఓ కమిటీని ఏర్పాటుచేసింది.
‘రానున్న వెయ్యేండ్లపాటు నిలిచిపోయేలా పనులు చేపడుతున్నాం. ఆ బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి అప్పగిస్తున్నాం’ అంటూ మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులకు పునాదిరాయి పడిననాడు సీఎం రేవంత్రెడ్డి �
కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా భావించే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు 2026 జాతర చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. జాతరలో అభివృద్ధి పనులతోపాటు ఆలయాన్ని రాతి కట్టడాలత�
మేడా రం జాతర డ్యూటీలో ఉన్న కొంత మంది పోలీసు అధికారులు, సిబ్బంది భక్తులపై జులుం ప్రదర్శించారు. మేడారం సమ్మక్క,సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి శుక్రవారం లక్షలాదిగా భక్తం జనం తరలిరాగా, గంటల కొద్దీ క్యూ �
Medaram : మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA KoushikReddy) కి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని.. చెల్లించుకోవాలనుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండా లని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆకాంక్షిం చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు జాతర శుభా
ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఆదివాసీ కోయ గిరిజన మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు ఆదివాసీ కోయగిరిజన సమాజం తమ ఇలవేల్పులైన సమ్మక్క-సారలమ్మకు మ
KCR | మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రధాన జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి (జనవరి 28) నుంచి ఈ నెల 31 వరకు కన్నుల పండువలా జాతర సాగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్�
మేడారం జాతర సందర్భంగా పాల్వంచ బస్టాండ్ నుండి మేడారం వరకు వెళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను పాల్వంచ డీఎస్సీ సతీష్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. పాల్వంచ నుండి మేడారం 150 కిలోమీటర్ల దూరానికి పెద్దలకు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి అవినాభావ సంబంధం ఉంది. పగిడిద్దరాజు ఇక్కడి నుంచి బయలుదేరితేనే మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. రె�