దేశ నలుమూలల నుంచీ పోటెత్తుతున్న భక్తులతో మేడారంలో జన విస్ఫోటనం కనిపిస్తున్నది. తల్లుల ధ్యాసలో లీనమై తరలివస్తున్న కోట్లాది మందికి వనమాత విడిది ఇస్తున్నది.
తండోపతండాలుగా తరలివచ్చి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భక్తుల కోసం వనం నుంచి సమ్మక్క జనంలోకి వచ్చింది. అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించగా వేలాది మంది పోలీసుల రక్ష
దట్టమైన అభయారణ్యంలో కొంగు బంగారమైన సమ్మక్క-సారలమ్మను కొలిచేందుకు భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. జాతర నలుదిక్కులా భక్తులంతా విడిది చేస్తున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని సుమారు వెయ్యి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వన దేవతల జాతర రెండో రోజూ వైభవంగా సాగింది. బుధవారం సారలమ్మను గద్దెపైకి చేర్చగా, గురువారం సాయంత్రం మాతా శిశు దవాఖాన వద్ద ఉన్న ఇల్లారి (గుడి) నుంచి కోయ పూజారులు సమ�
మండలంలోని బెజ్జూర్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం తెల్లరాపు గుట్ట, సోమిని సమీపంలో ప్రాణహిత నది ఒడ్డున బుధవారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో పాటు ఆ�
Medaram Jatara | నేటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర�
మానవ జాతి అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతున్నప్పటికీ నాగరికత మూలాలను, సంస్కృతి సాంప్రదాయాల్ని మరవకూడదు. వాటిని జాతరలు, పండుగల ద్వారా ముందు తరాలకు పరిచయం చేయాలి.
మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి జరిగే భక్తుల కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర జరగనుంది.
మేడారం జాతర అభివృద్ధికి వంద ఎకరాల భూసేకరణ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే 50 ఎకరాలు పూర్తయిందని, మరో 50 ఎకరాల కోసం రైతులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియా పాయింట్ వద్ద �
DGP Ravi Gupta | మేడారంలో గిరిజన దేవతలను రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీపీ శివధర్రెడ్డి దర్శించుకున్నారు. సమ్మక్క -సారలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా సోమవారం గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు