సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే వెల్లువలా తరలివచ్చి, భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తల్లులను దర్శించుకున�
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా సాగుతున్నది. తల్లులిద్దరూ గద్దెలపై కొలువుదీరగా.. భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయాచోట్ల బారు
తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్వన్ సంస్థగా రూపుదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధిక�
దేశ నలుమూలల నుంచీ పోటెత్తుతున్న భక్తులతో మేడారంలో జన విస్ఫోటనం కనిపిస్తున్నది. తల్లుల ధ్యాసలో లీనమై తరలివస్తున్న కోట్లాది మందికి వనమాత విడిది ఇస్తున్నది.
తండోపతండాలుగా తరలివచ్చి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భక్తుల కోసం వనం నుంచి సమ్మక్క జనంలోకి వచ్చింది. అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించగా వేలాది మంది పోలీసుల రక్ష
దట్టమైన అభయారణ్యంలో కొంగు బంగారమైన సమ్మక్క-సారలమ్మను కొలిచేందుకు భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. జాతర నలుదిక్కులా భక్తులంతా విడిది చేస్తున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని సుమారు వెయ్యి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వన దేవతల జాతర రెండో రోజూ వైభవంగా సాగింది. బుధవారం సారలమ్మను గద్దెపైకి చేర్చగా, గురువారం సాయంత్రం మాతా శిశు దవాఖాన వద్ద ఉన్న ఇల్లారి (గుడి) నుంచి కోయ పూజారులు సమ�
మండలంలోని బెజ్జూర్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం తెల్లరాపు గుట్ట, సోమిని సమీపంలో ప్రాణహిత నది ఒడ్డున బుధవారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో పాటు ఆ�
Medaram Jatara | నేటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర�