మేడారం కల్తీమయంగా మారింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు నాసిరకం వస్తువులను అంటగడుతున్నారు. తినుబండారాల్లో నాణ్యత లోపిస్తున్నది.
జనజీవితం ప్రకృతి ఒడికి పబ్బతిపడుతూ మేడారానికి తరలివెళ్లేందుకు సమాయత్తం అవుతున్నది. ‘సమ్మక్కా.. సారక్కా.. నీవే దిక్కూ’ అంటూ సకల జనులు మేడారానికి మోకరిల్లే ఘడియలు సమీపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేద�
వారు లేనిదే వీరి చరిత్ర తెలియదు. ఒకరు చరిత్ర చెబితే, మరొకరు వారి గుర్తులు చూపిస్తే.. ఇంకొకరు వారి వంశచరిత్రకు నియమబద్ధంగా రూపమిస్తారు. కోయకళల్లో ఒకటైన డాలుగుడ్డల రూపకర్తల ప్రత్యేకత బాహ్యప్రపంచానికి తెలి
మేడారంపై కాలుష్యం పడగ విప్పుతోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతర సందర్భంగా ముందస్తు మొక్కులతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటికే వాహనాల రాకపోకలతో పాటు వ్యర్థాలతో పొల్యూషన్ కోరల్లో
మేడారం మహా జాతరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ జిల్లాల నుంచి 4 వేల ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనున్నారు. గత జాతరలో 3491 బస్సుల ద్వారా 16.82 లక్షల మ�
జంపన్నవాగులో పుణ్య స్నానా లు ఆచరిస్తుండగా ముగ్గురు ఒక్కసారిగా మునిగిపోవడంతో వారిని 5వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. మేడారం స మ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భూపాలపల్లి జిల్�
ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జా తరకు రాష్ట్రవ్యాప్తంగా 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో మంగళవారం ఆయన సమీక్షించ�
Godavair Pushkaralu : తెలంగాణలో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రాంగణంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు.
TG cabinet | తెలంగాణ మంత్రివర్గం తొలిసారి హైదరాబాద్ వెలుపల సమవేశం కాబోతున్నది. ఆదివారం మేడారంలో తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో.. మున్సిపల్ ఎన్నికలు, గో�
హనుమకొండ చౌరస్తా, జనవరి 16: మేడారం జాతరకు విశేషంగా జనాదారణ ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ ప్రభు
Medaram Prasadam : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన "సమ్మక్క సారలమ్మ జాతర’’ ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవల్ని ప్రారంభించింది.
మేడారం జాతరలో ఐదో గద్దె వెలసింది. కొత్తగా వెలసిన ఆ గద్దె పేరు వనం పోతరాజు గద్దె. మేడారం అంటే ఇప్పటి వరకు తల్లీబిడ్డలైన సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వాటికి పక్కనే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు. ఇప్పటి వరకు మ