Medaram Jatara | తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర మరో రెండు రోజుల్లో మొదలవనున్నది. ఈ నెల 21 నుంచి 24 వరకు మహా జాతర జరగనుంది. ఈ మేరకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. జాతరకు అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
జీవ పరిణామ క్రమం కోతి నుంచి మనిషి దగ్గర ఆగిపోయిందని డార్విన్ సిద్ధాంతం. మనిషి దైవంగా మారడమే నిజమైన జీవ పరిణామ క్రమంగా సనాతన రుషులు అభివర్ణించారు. మానవుడిగా జన్మించి దైవత్వాన్ని పొందిన వారు ఎందరో పురాణా
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో జంపన్నకు ఆదరణ కరువైంది. చరిత్ర కలిగిన సమ్మక్క తనయుడు, సారలమ్మ తమ్ముడు జంపన్నకు ప్రభుత్వ లాంఛనాలతో జాతర నిర్వహించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక, సారలమ్మ జాతరకు విస్తృ త ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి చెప్పారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖ�
Medaram Jatara | ఈ నెల 21 నుంచి మొదలయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై సచివాలంలో వివిధశాఖల ఉన్నతాధికారులతో కలిసి టెలీ�
Special Trains | తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క-సారక్క మండమెలిగే పండుగను పూజారులు ఘనంగా నిర్వహించారు. ముందుగా సమ్మక్క పూజా మందిరంలో తల్లి గద్దెను, అమ్మవార్ల పూజా సామగ్రిని పూజారులు సిద్దబోయిన ము�
TSRTC | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందించాలని న�
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మల జాతర నేపథ్యంలో భక్తులు మందుస్తు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం మంచిర్యాల మార్కెట్లో బంగారం (బెల్లం) కొనుగోలు చేస్తూ కనిపించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా మేడారం ట్రస్ట్బోర్డు సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఖరారు చేస్తూ జాబితాను దేవాదాయ శాఖకు పంపించారు. దేవాదాయ శాఖ ఆమోదం పొంది నేడో, రేపో ఉత్తర్వులు వెలువ
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 6 వేల బస్సులు నడుపనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభి�
మేడారం జాతర సమీపిస్తున్నందున వేములవాడ ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారిని సుమారు 50వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని, వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.32లక్షల ఆదాయం సమకూరినట్లు �