మేడారంలో సమ్మక్క, సారలమ్మ పూజారులు నేబు శుద్ది పండుగ (గుడిమెలిగే) పండగను నిర్వహించనున్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, వారి కుటుంబ సభ్యులు ఇళ్లను శుద్ది చేసుకుని డ
మేడారం జనసంద్రం అవుతున్నది. మహాజాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారలమ్మను తనివితీరా కొలిచేందు�
Medaram | మేడారం మహా జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును బుధవారం ఉదయం 6
Medaram Jatara | మేడారం జాతర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 4 వేల బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ వెల్లడించారు.
దక్షిణ భారతదేశ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ ఉత్సవానికి కూడా జాతీయ హోదా లేదని, మేడారానికి కూడా ఇవ్వ
మేడారం జాతరకు ఇంకా 70రోజుల సమయం మాత్రమే ఉంది. మల్లంపల్లిలో బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. తాత్కాలిక బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రయాణికులు, భక్తులు తీవ్ర
మేడారం జాతర ఆర్టీసీ పనుల్లో టెండరింగ్ నడుస్తున్నది. టెండర్లు లేకుండానే పనులు దక్కించుకునేందుకు మంత్రి అనుచరులు యత్నించారు. ఎక్కువ మంది పోటీ లేకుండా ఫోన్లు చేయడంతో పాటు ఆర్టీసీ సంస్థ రీజినల్ మేనేజర్
కాంగ్రెస్లో ‘కొండా’ దుమారం తారాస్థాయికి చేరింది. మూడు రోజులుగా రోజుకో సంచలనం అన్నట్టుగా పరిణామాలు వేటికవే పోటాపోటీగా సాగుతున్నాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. అటు రాష్ట్రంలో, పార్టీలో, ప్రభుత్వంలో నా
మేడారం సమ్మక-సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో కమిషన్లు, కాంట్రాక్టుల కోసమే మంత్రులు, పాలకులు హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నా
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల అభివృద్ధి అమ్మవార్ల పూజారుల అభిప్రాయాల మేరకే చేపడుతున్నామని, దీనిలో ఎవరి బలవంతం లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలోన�
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు మహూర్తం ఖరారైంది. ఈమేరకు బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మ ండలం మేడారంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్
2026లో జరగనున్న మేడా రం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే మేడారం మినీ జాతర ప్రారంభమైంది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా కొలువబడే సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తుల రాక మొదలైంది.
వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర (Medaram Jatara) బుధవారం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 15 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తలు అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. బెల్లం సమర