నర్సాపూర్,ఏప్రిల్19: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్లోని మార్కెట్ యార్డులో ఏఎంసీ ఆధ్వర్యంలో కాగ
కాలం, వానలతో పని లేకుండా అలుగు పారుతున్న హల్దీవాగు మండుటెండల్లో జీవనదిగా హల్దీవాగు, మంజీరాలు రోహిణి కార్తెలో సాగు పనులు 53 లక్షల ఎకరాల్లో వరి సాగు ఆయిల్పామ్ సాగుకు అనువుగా మారనున్న మెదక్ జిల్లా ఆర్థిక
మెదక్ జిల్లా తూప్రాన్లో చోటుచేసుకున్న విషాద ఘటన తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 16 : చేపలను పట్టేందుకు వెళ్లిన వ్యక్తి చెక్డ్యాంలో గల్లంతైన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులో శుక్రవారం చోటు చేసు�
గంగమ్మకు మంత్రి పూజలు | హల్దీ ప్రాజెక్టు వద్ద గంగమ్మకు మంత్రి పూజలు చేశారు. గోదావరి జలాలతో నిండుకున్న హల్దీ వాగు ప్రాజెక్టు మత్తడి దూకడం ఓ అద్భుతమని ఆయన పేర్కొన్నారు.
అల్లాదుర్గం, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అల్లాదు ర్గం మండలంలోని ముప్పారంలో ఏర్పాటు చేసిన అంబేద్క
రాయికోడ్, ఏప్రిల్ 14: మండల పరిధిలోని మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం పడి, రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది. గ్రామాల్లో వందల ఎకరాల్లో జొన్న పంటలు నేలవాలాయి. పలు ప్రాంతాల్లో చెట్లకొమ్మలు �
వేసవి మంటలతో జరజాగ్రత్తప్రమాదాల నివారణకు సిద్ధంగా ఉన్న అగ్నిమాపక కేంద్రం అధికారులుఈ ఏడాదిలో106 ప్రమాదాలుమెదక్ జిల్లాలో నాలుగు అగ్నిమాపక కేంద్రాలు మెదక్రూరల్, ఏప్రిల్ 11: ఎండాకాలం వచ్చిందంటేచాలు అగ్�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు మెదక్ జిల్లాలో 350 కేంద్రాలు 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగు 5 లక్షల 29వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కోటి 20 లక్షల గన్నీ బస్తాలు అవసరం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యప్రణాళిక ఉపాధ్యాయులకు ఆన్లైన్లో ప్రారంభమైన శిక్షణ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు పుస్తకాల్లోని పాఠాలు చెప్పి, ప్రశ్నలకు సమాధానాలు రాయించి, మా
మెదక్, ఏప్రిల్ 13: సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. మెదక్ నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై ఉన్నత వైద్యసేవల కోసం దవాఖానలో చికిత�