మెదక్ : ప్రత్యేక కోర్టు అయిన పోక్సో కోర్టు(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) మెదక్లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. అమరాంత్ గౌడ్ ఆదివార
దంపతుల ఆత్మహత్య| మెదక్: జిల్లాలోని చేగుంటలో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ఉపాధి లభించకపోవడంతో దంపతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. చేగుంట మండలంలోని పోతిన్పల్లికి చెందిన కవిత, కిశోర్ భార్యాభర్తలు. ద�
సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీల్లో 13.23 లక్షల మొక్కలు అందజేత నర్సరీల ద్వారా మరో 7,86,657 మొక్కల పంపిణీ పండ్లు, పూలు, ఔషధ మొక్కల అందజేతకు ప్రాధాన్యం సంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి, హ
డీఆర్డీవో ద్వారా 24 లక్షల ప్లాంటేషన్ మెదక్ జిల్లాలో 54 లక్షల మొక్కలు పెంచాం మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పచ్చదనం పెంపు అత్యవసరం అందరినీ భాగస్వాములను చేస్తాం జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు ‘నమస్త
జిల్లాపరిషత్ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి మెదక్ రూరల్,జూన్ 29: ప్రభుత్వం నిర్వహిస్తున్న నాల్గోవిడత పల్లెప్రగతికి అందరు కృషి చేయాలని జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి అన్నారు. మెదక్ మండ
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాల జూలై 7వ తేదీ వరకు ఇంటర్ అడ్మిషన్లు మెదక్ జిల్లాలోనే ఆదర్శంగా రామయంపేట కళాశాల రామాయంపేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి రామాయంపేట, జూన్ 26 : పదో తరగతి పాస
నీటిని పొదుపుగా వాడుకోవాలి నీటి వనరుల నిల్వకు నిర్మాణాలు చేపట్టాలి ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరి మెదక్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కొల్చారం, శమ్నాపూర్ గ్రామాల్లో అమలు జలశక్తి అభియాన్ సమావేశ�
శిఖం భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు చెరువులను రక్షించాల్సిన బాధ్యత అధికారులదే మెదక్ కలెక్టర్ హరీశ్ మెదక్, జూన్ 15 : జిల్లాలో చెరువులు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ప
ప్రభుత్వ ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్, ఎంపీపీ భిక్షపతి రామాయంపేట, జూన్ 14: పది రోజులుగా ఏర్పా టు చేసిన ప్రత్యేక వైద్యశిబిరంలో 3800 మందికి వ్యాక్సిన్ వేశామని మండల వైద్య ఆరోగ్యశాఖ విస్తరణ అధికారి రవీందర్�
నర్సాపూర్, జూన్14: మహిళ సంఘాల సభ్యులకు నూతన వ్యాపారం చేసుకోడానికి ప్రభు త్వం ప్రోత్సాహకం అనే పథకా న్ని ప్రవేశపెటట్టారని జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి భీమ య్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల �
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మెదక్, జూన్ 12: కల్తీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా స్థాయిలో పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరం�