రెండు పీహెచ్సీల్లో మొదటీ డోస్ 8252, రెండోడోస్ 1484 మందికి మొత్తం 9736 మందికి వ్యాక్సినేషన్ 594 కరోనా పాజిటివు కేసులు ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్రాణి రామాయంపేట, మే 3: రెండు రోజుల పాటు టీకాలు లేకపోవడంతో రామాయంప
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 3: మెదక్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న లాక్డౌన్ సోమవారానికి ఆరో రోజు చేరుకున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసివేయడంతో రో
రామాయంపేట| రామాయంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్ రాజయ్యగారి ముత్యంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాసవిడిచారు.
మెదక్ కలెక్టర్| మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టారు. అచ్చంపేటలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ �
నర్సాపూర్,ఏప్రిల్ 26: నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సి న్ వేసుకోవాలని సూచించార
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 26: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఈనెల 28 నుంచి మే 4 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం జిల్లా కే�
మంజీరా దిశగా గోదావరి పరవళ్లు 14వ రోజూ కొనసాగిన ప్రవాహం మత్తడి దుంకిన కుకునూర్ చెక్డ్యామ్ నేడు పొంగిపొర్లనున్న దామరంచ, బతుకమ్మబండ చెక్డ్యామ్లు నాలుగైదు రోజుల్లో నిజాంసాగర్ చేరే అవకాశం మత్తడి వైపు�
తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 19:ఆరుతడి పంటలైన కూరగాయల సాగుపై అన్నదాతలు దృష్టిని సారించారు.యాసంగిలో వ్యవసాయ బోర్లలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఈ పంటల వైపు ఆసక్తిని కనబరిచారు.ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఆరుతడి పం�
హవేళిఘనపూర్, ఏప్రిల్ 19: కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలని బూర్గుపల్లి సర్పంచ్ చెన్నాగౌడ్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు సమావేశం నిర్వహించి గ్రామంలో దుకాణా సముదాయాలు, హోటళ్లు ఉదయం 9గం