రెండేండ్లుగా కరోనా బారిన పడని గిరిజనులుకట్టడి కోసం అన్ని చర్యలుఇంట్లోనూ, బయట మాస్క్లు, భౌతికదూరం పాటిస్తున్న గిరిజన కుటుంబాలు530 మంది గిరిజనులు, 250 ఓటర్లుతండాకు కూతవేటు దూరంలోనే మెదక్ ఎమ్మెల్యే స్వగ్రా
రామాయంపేట, మే 9 :‘బీమాతో తమకు ఎంతో ఊరట కల్పించిండు సీఎం కేసీఆర్ సార్. ఎలాంటి ప్రమాదం జరిగినా తమ కుటుంబానికి ఆసరాగా బీమా పాలసీని కట్టి రూ.4లక్షల పత్రాలను అందించండం కలలో కూడా ఊహించలేము’ అని పారిశుధ్య కార్మి
జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే తూప్రాన్ రూరల్, మే 9 : కరోనాను నియంత్రించడం మన చేతుల్లోనే ఉందని 11వ వార్డు కౌన్సిలర్ అరుణావెంకట్గౌడ్ అన్నారు. పట్టణ పరిధిలోని పడాల్పల్లిలో ఆదివారం వైద్య �
ఉద్యమంలా ఉపాధి పనులుపని చేసే ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ చర్యలుకూలీల వద్దకే మెడికల్ కిట్లు రామాయంపేట, మే 9 : రామాయంపేట, నిజాంపేట మండలాల పరిధిలోని దామర చెర్వు, నందిగామ, కల్వకుంట, సుతారిపల్లి, తొనిగండ్ల, చల్మ
మెదక్ మున్సిపాలిటీ, మే 9 : జిల్లా కేంద్రంలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. ఆదివారం నాటికి పన్నెండో రోజుకు చేరింది. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేస్
ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలిఇంటింటా సర్వేతో కరోనా కట్టడిప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఆక్సిజన్, మందుల కొరత లేదు..15 తర్వాత 45 ఏండ్లు పైబడిన వారికి మొదటి డోస్ టీకాప్రతి గింజనూ కొనుగోలు చేస్తాంఅభివృద్
రాజ్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి మెదక్రూరల్ ,మే 8 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం మె�
మార్కెటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించిన మంత్రి మెదక్ మున్సిపాలిటీ, మే 8 :జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో రూ. 1.70 కోట్లతో నిర్మించిన మార్కెటింగ్ దుకాణ సముదాయన్ని శనివారం ఆర్థిక మంత్ర
పెంచుకోవాలంటే పెరుగుతున్న ఖర్చుచుక్కలు చూపిస్తున్న పండ్ల ధరలుసీ విటమిన్ పండ్లకు భారీ డిమాండ్కొబ్బరిబోండాల ధరలూ ఆకాశంలోబోండం తాగాలంటే 60 తియ్యాలికరోనా నేపథ్యంలో పెరిగిన గిరాకీవేరే రాష్ర్టాల నుంచి భ
మెదక్-కామారెడ్డి జిల్లాల మధ్యన రెండు వంతెనల నిర్మాణం పూర్తి ఒక్కోటి రూ.1.40 కోట్లతో నిర్మాణం చల్మెడ-ఇస్సానగర్, నస్కల్-తుజాల్పూర్ గ్రామాల మధ్యన రాకపోకలు సులభతరం బ్రిడ్జిలతో.. బిందాస్గా ప్రయాణం దశాబ్ద
భయమే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది.. ధైర్యంగా ఉంటే కోలుకోవడం చాలా సులభం ధూళిమిట్ట, మే7 : భయాన్ని మించిన వైరస్ లేదు. ధైర్యాన్ని మించిన వ్యాక్సిన్ లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్త
ఉచితంగా భోజనం పంపిణీకి వారధి ఫౌండేషన్ చేయూత ఇప్పటికే వెయ్యి మందికి భోజన ఏర్పాటుకు నగదు సాయం గజ్వేల్అర్బన్, మే 7: హోం క్వారంటైన్లో ఉన్నవారికి యువత అండగా నిలిచింది. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెం�
పల్లె ప్రగతితో మారిన గ్రామం రూపురేఖలు మెరుగుపడిన మౌలిక వసతులు రాయికోడ్, మే 7: ప్రభుత్వం పల్లె అభివృద్ధికి అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో విజయవంతమవుతున్నది. మండల పరిధిలోని పీపడ్పల్ల�