మంజీరా దిశగా గోదావరి పరవళ్లు 14వ రోజూ కొనసాగిన ప్రవాహం మత్తడి దుంకిన కుకునూర్ చెక్డ్యామ్ నేడు పొంగిపొర్లనున్న దామరంచ, బతుకమ్మబండ చెక్డ్యామ్లు నాలుగైదు రోజుల్లో నిజాంసాగర్ చేరే అవకాశం మత్తడి వైపు�
తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 19:ఆరుతడి పంటలైన కూరగాయల సాగుపై అన్నదాతలు దృష్టిని సారించారు.యాసంగిలో వ్యవసాయ బోర్లలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఈ పంటల వైపు ఆసక్తిని కనబరిచారు.ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఆరుతడి పం�
హవేళిఘనపూర్, ఏప్రిల్ 19: కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలని బూర్గుపల్లి సర్పంచ్ చెన్నాగౌడ్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు సమావేశం నిర్వహించి గ్రామంలో దుకాణా సముదాయాలు, హోటళ్లు ఉదయం 9గం
నర్సాపూర్,ఏప్రిల్19: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్లోని మార్కెట్ యార్డులో ఏఎంసీ ఆధ్వర్యంలో కాగ
కాలం, వానలతో పని లేకుండా అలుగు పారుతున్న హల్దీవాగు మండుటెండల్లో జీవనదిగా హల్దీవాగు, మంజీరాలు రోహిణి కార్తెలో సాగు పనులు 53 లక్షల ఎకరాల్లో వరి సాగు ఆయిల్పామ్ సాగుకు అనువుగా మారనున్న మెదక్ జిల్లా ఆర్థిక
మెదక్ జిల్లా తూప్రాన్లో చోటుచేసుకున్న విషాద ఘటన తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 16 : చేపలను పట్టేందుకు వెళ్లిన వ్యక్తి చెక్డ్యాంలో గల్లంతైన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులో శుక్రవారం చోటు చేసు�
గంగమ్మకు మంత్రి పూజలు | హల్దీ ప్రాజెక్టు వద్ద గంగమ్మకు మంత్రి పూజలు చేశారు. గోదావరి జలాలతో నిండుకున్న హల్దీ వాగు ప్రాజెక్టు మత్తడి దూకడం ఓ అద్భుతమని ఆయన పేర్కొన్నారు.
అల్లాదుర్గం, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అల్లాదు ర్గం మండలంలోని ముప్పారంలో ఏర్పాటు చేసిన అంబేద్క
రాయికోడ్, ఏప్రిల్ 14: మండల పరిధిలోని మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం పడి, రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది. గ్రామాల్లో వందల ఎకరాల్లో జొన్న పంటలు నేలవాలాయి. పలు ప్రాంతాల్లో చెట్లకొమ్మలు �
వేసవి మంటలతో జరజాగ్రత్తప్రమాదాల నివారణకు సిద్ధంగా ఉన్న అగ్నిమాపక కేంద్రం అధికారులుఈ ఏడాదిలో106 ప్రమాదాలుమెదక్ జిల్లాలో నాలుగు అగ్నిమాపక కేంద్రాలు మెదక్రూరల్, ఏప్రిల్ 11: ఎండాకాలం వచ్చిందంటేచాలు అగ్�