షాపుల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా మార్కింగ్ చేయాలినిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదుటెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్.హరీశ్ మెదక్, మే 22 : జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకో
తూప్రాన్ రూరల్, మే 21: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తూప్రాన్ తహసీల్దార్ శ్రీదేవి, జడ్పీటీసీ రాణిసత్యనారాయణ రైతులకు భరోసా కల్పించారు. తూప్రాన్ పట్టణంతో పాటు మండ
ప్రణాళికాబద్ధంగా యాదాద్రి పార్కు పనులు 5 ఎకరాల్లో 6 వేల ఆక్సిజన్, పూలు, పండ్ల మొక్కలు నర్సరీలో 50వేల మొక్కల పెంపకం నాటడానికి సిద్ధంగా 35 వేల మొక్కలు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట, మే 20 : రామ
త్వరలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, కాంట్రాక్టర్పై చర్యలు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తూప్రాన్ రూరల్, మే 19: తూప్రాన్ పట్టణంలో జరుగుతు�
పటాన్చెరు, మే 19: పరిశుభ్రమైన నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ 113లో నిర్మాణంలో ఉన్న నాన్వెజ్ మార్కెట్ను ఎమ్మెల
చెరువులో ఇద్దరు గల్లంతు | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. చెరువులో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు గల్లంతయ్యారు. నర్సాపూర్ మండలం నత్నాయిపల్లిలో ఈ ఘటన జరిగింది.
చేగుంట, మే 15 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని నార్సింగి ఎంపీపీ చిందం సబిత అన్నారు. మండల పరిధిలోని వల్లూర్ గ్రామానికి చెందిన చాకలి తిరుమలయ్య ఇటీవల అనారోగ్యానికి గురై ఓ దవాఖానలో చికిత్స పొంద�
బోసిపోయిన రోడ్లువాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులురామాయంపేట, తూప్రాన్, చేగుంట, నార్సింగి మండలాల్లో ప్రశాంతంగా లాక్డౌన్ రామాయంపేట, మే 15 : లాక్డౌన్ నాల్గో రోజూ రామాయంపేటలో ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6
ఝరాసంగం, మే 11 : కరోనా కట్టిడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ మాజీద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఝరా సంగ ంతోప
మెదక్ జిల్లాలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ రెండోడోస్ టీకాకు మొదటి ప్రాధాన్యం ఇప్పటి వరకు లక్షా16వేల మందికి టీకా జిల్లా వ్యాప్తంగా 24కేంద్రాలు ఏర్పాటు మెదక్, మే 10 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు రక్షణ కల్పిం
లారీ ఏ కేంద్రం నుంచి వచ్చిందో ఆ కేంద్రానికే పంపండి టెలీ కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ మెదక్, మే 10 : మిల్లులకు వచ్చే ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేసి, లారీ ఏ కేంద్రం నుంచి వచ్చిందో అదే కేంద్రాని�
పట్టణాలు, గ్రామాల్లో కొనసాగుతున్న ‘సర్వే’ ఆరోగ్య వివరాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది రామాయంపేట, మే 10 : ప్రజలు కరోనా బారినపడకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నదని రామాయంపేట ఎ
మెదక్ మున్సిపాలిటీ, మే 10 : జిల్లాకేంద్రంలో విధించిన పాక్షిక లాక్డౌన్ సోమవారం నాటికి 13వ రోజుకు చేరింది. పట్టణంలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. మధ్యా హ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకు వ్యాపార, వాణిజ్య స�
లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు | మేడ్చల్ జిల్లాలో ఇద్దరు లక్కీడ్రా నిర్వాహకులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సుమారు 3 వేల మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసి లక్కీడ్రా నిర్వహిస్తున్న�