అక్షయపాత్ర సేవలు అమోఘం ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్, జూన్ 2: పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర సేవలు అమోఘమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మండలంలోని ఎర్రారం, నేరడిగుంట గ్రామ�
ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ జహీరాబాద్, జూన్ 1 : రైతులకు వానకాలం సీజన్లో డీసీఎంఎస్ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 200 కేంద్రాలు ఏర్పా టు చేసి ఎరువులు, విత్తనాలు అమ్మకాలు చేస్తున్న�
దంపతుల ఆత్మహత్య | అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది.
అలుపు లేని సేవకులు 108 సిబ్బంది మెదక్ జిల్లాలో 11 అంబులెన్స్లు పీపీఈ కిట్లు వేసుకొని విధులు ఐదు నెలల్లో 4,423మంది రోగులకు సేవలు కరోనా విపత్తులో మెదక్ జిల్లా 108 సిబ్బంది బాధితులకు భరోసానిస్తున్నారు. సాధారణ క�
తూప్రాన్ రూరల్, మే 26 : ఆపద సమయంలో పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గతేడాది పట్టణ పరిధిలోని అల్ల�
మనోహరాబాద్, మే 26 : మనోహరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, కొనాయిపల్లి పీటీ, కాళ్లకల్ తదితర గ్రామాల్లో రెండో విడుత ఆరోగ్య సర్వేను బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, దగ్గు ఇతర సమస్యలతో ఉన్న వార�
గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ ఒకరు మృతిపట్టణంలో కొనసాగుతున్న జ్వర సర్వే రామాయంపేట, మే 26 : మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం రాంనగర్ కాలనీకి చెందిన ఎర్రోళ్ల రవీందర్గౌడ్(45) బ్లాక్ ఫంగస్తో మంగళవారం రాత్ర�
తూప్రాన్ రూరల్, మే 25 : తూప్రాన్లోని సీహెచ్సీ, పీహెచ్సీ దవాఖానల్లో మంగళవారం కోవాగ్జిన్ సెకండ్ డో స్ వ్యాక్సిన్ ప్రారంభమైంది. మొదటి డోస్ వేసుకున్న వారు సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం కొంతకాలంగా వ
మెదక్రూరల్ మే, 25 : కరోనా కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడత జ్వర సర్వే నిర్వహిస్తున్నామని ఏఎన్ఎం అవీలా అన్నారు. మంగళవారం మెదక్ మండలంలోని సంగాయిగుడ తండాలో, తదితర గ్రామా ల్లో ఇంటింటా వైద్య, పంచ�
మెదక్ జిల్లాలో 2021-22లో 35 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు 469 పంచాయతీ నర్సరీలు, 4 బల్దియాల్లో అందుబాటులో మొక్కలు శాఖల వారీగా కేటాయింపు… 85శాతం బతికేలా చర్యలు మెదక్, మే 23 : ఆకుపచ్చ తెలంగాణే రాష్ట్ర నిర్మాణామే
రామాయంపేట, మే 23: ఇంటింటి సర్వేను సిబ్బంది పకడ్బందీగా చేపట్టాలని, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కటికె బస్తీ, అంబేద్కర్ కాలనీలలో సర్వే సిబ్బందితో కలిసి మె�