హల్దీ వాగును జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్దేఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మెదక్/వెల్దుర్తి, ఏప్రిల్ 7: నాలుగైదు రోజుల్లోనే గోదావరి నీళ్లు మాసాయిపేటను ముద్దాడనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు త�
తొగుట, ఏప్రిల్ 07: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్పల్లి గల ఆర్అ�
వెల్దుర్తి, ఏప్రిల్ 7: పరిపాలనా సౌలభ్యం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్త మండలాలు, నూతన పంచాయతీలను ఏర్పాటు చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మాసాయిపేట నూతన మండల ప్ర�
మెదక్రూరల్ , ఏప్రిల్ 7: రైతుల మేలు కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ డివిజనల్ అధికారి నగేశ్ అన్నారు. బుదవారం మెదక్ ఎంపీడీవో కా�
పటాన్చెరు, ఏప్రిల్ 7: పరిశ్రమల భద్రత విషయంలో రాజీపడబోమని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం పాటి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఫార్మా, ఇతర కంపెనీల ప్రతినిధులతో ఏర్పాట
చేగుంట, ఏప్రిల్ 7: సమాజంలో గురువుల సేవలు మరువలేనివని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీదేవి గుండెపోటుతో మృతిచెందడం బాధాకరమన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యుల�
మెదక్ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఈ నెల 12న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి మెదక్ జిల్లాలో మూడింతలు పెరిగిన ధాన్యం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, ఏప్రిల్ 7: యాసంగిలో సుమారు రూ.�
హైదరాబాద్ : కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్ మండలం అవుసులప�
పెద్దశంకరంపేట, ఏప్రిల్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పార్టికి మరింత ఆదరణ పెరిగిందని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంప
మెదక్, ఏప్రిల్ 5 : ఎన్నో ఉన్నత శాఖలు సమర్ధవంతంగా నిర్వహించిన వ్యక్తి, మొదటి దళిత ఉప ప్రధానిగా పనిచేసి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుబావుడు బాబు జగ్జీవన్రామ్ అని కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. �
స్వాతంత్రోద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అమోఘం | స్వాతంత్రోద్యమంలో కవులు, కళాకారులు, పాత్రికేయుల పాత్ర అమోఘమని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్ అన్నారు.
రాయికోడ్, ఏప్రిల్ 2: పుష్కలంగా వర్షాలు కురవడంతో రైతులు యాసంగి కాలంలో కూడా పంటలు పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. వర్షకాలంలో పండించిన పంటలు పూర్తి అయిన తర్వాత యాసంగి పంటలు పండిస్తున్నారు. మండలంలో యసంగ�
మెదక్: ప్రజాసమస్యల పరిష్కారంపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మీకోసం నేను ఉ న్నాను కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు సద�