రామాయంపేట, మార్చి 30: రామాయంపేట, డి.ధర్మారం గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మూడు నెలల్లో 3752 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యురాలు ఎలిజబెత్రాణి, హెచ్ఈవో రవీందర్, పీహెచ్ఎన్ఎం సత్తమ్మల�
సాగుచేసే వారికి ఆర్థికాభివృద్ధి పరంగా ఉజ్వల భవిష్యత్తుఎకరాకు రూ.30 వేల ప్రోత్సాహం అందిస్తాం..వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఆయిల్పామ్ సాగులో సిద్దిపేట అగ్రస్థానంలోనిలవాలినర్మెట వద్ద ఫ
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిలాభాల బాటలో మహిళా రైతుఏడాదిలో రెండు పంటలు.. రూ.4లక్షల ఆదాయంతూప్రాన్ రూరల్, మార్చి 28 : ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పందిరిసాగు వ్యవసాయ పద్ధతుల్లో రైతులు తక్కువ పెట్టుబడితో అ
రాయికోడ్ మండలం శాపూర్ గ్రామంలో సాగుతక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయంపంటకు అన్ని నేలలు అనువుయాసంగిలో సాగుకు అనుకూలంఎకరానికి 6-8 క్వింటాళ్ల దిగుబడిబీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలురాయికోడ్ వ్యవసాయ
రోడ్డు ప్రమాదం | కారు అదుపుతప్పి టిప్పర్ను ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో నిన్న ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. మహిళపై పశువుల వ్యాపారి సాజిద్ అనే వ్య�
మెదక్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన ఘటన జిల్లాలోని అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్లో చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండాకు చెందిన మహిళపై సోమవారం తెల్లవారు�