మెదక్ కలెక్టర్| మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టారు. అచ్చంపేటలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ �
నర్సాపూర్,ఏప్రిల్ 26: నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సి న్ వేసుకోవాలని సూచించార
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 26: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఈనెల 28 నుంచి మే 4 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం జిల్లా కే�
మంజీరా దిశగా గోదావరి పరవళ్లు 14వ రోజూ కొనసాగిన ప్రవాహం మత్తడి దుంకిన కుకునూర్ చెక్డ్యామ్ నేడు పొంగిపొర్లనున్న దామరంచ, బతుకమ్మబండ చెక్డ్యామ్లు నాలుగైదు రోజుల్లో నిజాంసాగర్ చేరే అవకాశం మత్తడి వైపు�
తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 19:ఆరుతడి పంటలైన కూరగాయల సాగుపై అన్నదాతలు దృష్టిని సారించారు.యాసంగిలో వ్యవసాయ బోర్లలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఈ పంటల వైపు ఆసక్తిని కనబరిచారు.ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఆరుతడి పం�
హవేళిఘనపూర్, ఏప్రిల్ 19: కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలని బూర్గుపల్లి సర్పంచ్ చెన్నాగౌడ్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు సమావేశం నిర్వహించి గ్రామంలో దుకాణా సముదాయాలు, హోటళ్లు ఉదయం 9గం
నర్సాపూర్,ఏప్రిల్19: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్లోని మార్కెట్ యార్డులో ఏఎంసీ ఆధ్వర్యంలో కాగ
కాలం, వానలతో పని లేకుండా అలుగు పారుతున్న హల్దీవాగు మండుటెండల్లో జీవనదిగా హల్దీవాగు, మంజీరాలు రోహిణి కార్తెలో సాగు పనులు 53 లక్షల ఎకరాల్లో వరి సాగు ఆయిల్పామ్ సాగుకు అనువుగా మారనున్న మెదక్ జిల్లా ఆర్థిక