సిర్గాపూర్, ఏప్రిల్ 2: మండల పరిధిలోని జెమ్లాతండా గ్రామ పంచాయతీ చిన్నదైనా అభివృద్ధి మాత్రం భేష్ అనిపించుకుంటున్నది. ప్రతి ఇంటా కొబ్బరి చెట్లు, ఇతర పండ్ల మొక్కల పెంపకంతో పచ్చదనం ఉట్టి పడుతున్నది. శాంతి భ
రామాయంపేట,ఏప్రిల్2: తెలంగాణ ప్రభుత్వం ఆలయాలకు పెద్ద పీట వేస్తూ ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయంపేటలోని పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఎమ్మెల్య
నిప్పుల కుంపటిగా మెదక్ జిల్లా 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు ఇండ్లకే పరిమితమవుతున్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు మెదక్, ఏప్రిల్ 1 : మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి దెబ్బకు జ�
హవేళిఘనపూర్, ఏప్రిల్ 1: గ్రామ పంచాయతీ డెవలప్మంట్ కమిటీ ద్వారా రాబోయే సంవత్సరంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం ప్రణాళికలు తయారు చేసుకొని మండల కమిటీకి అప్పగించాలని మండల ప్రత్యేక అధికారి నగేశ్ అ
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 1: ప్రమాదవశాత్తు అడవుల్లో మంటలు వ్యాపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడ
తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 1 : గజ్వేల్, సిద్దిపేట తరహాలో ఆధునిక హంగులతో తూప్రాన్ పెద్దచెరువు సుందరీకరణ పనులను చేపట్టాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశి�
చిలిపిచెడ్, ఏప్రిల్ 1: వైకుంఠధామాల నిర్మాణాలు ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని మం డల ప్రత్యేక అధికారి దేవయ్య అన్నారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం�
మెదక్, ఏప్రిల్ 1 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని, అందుకు అధికారులు టీం వర్క్తో పని చేయాలని అదనపు కలెక్టర్ జి.రమేశ్ ఆదేశించారు. గురువారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో ధాన్యం కొనుగోలు కేంద్ర
మెదక్ : ప్రమాదవాశాత్తు చెట్టు పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టి దుర్గయ్య(45) చెట్టుపై తేనె తీయడానికి
పల్లెలన్నీ ప్రగతి వైపు దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు గుంతల రహదారులు, రోడ్లపై మురుగు నీరు, చెత్తా చెదారంతో కనిపించిన ఆ గ్రామం ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి క
మెదక్, మార్చి 30 : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షిస్తామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్గా ఆయ�
తూప్రాన్ రూరల్, మార్చి 30 : ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ అభిమతం అని, నిరుపేదలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్ర