Siddipet Medak Police | సిద్దిపేట పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించిన జోయల్ డెవిస్, మెదక్ ఎస్పీ గా పనిచేసిన జి.చందనదీప్తి విధి నిర్వహణలో తమదైన ముద్ర వేశారు. వీరిద్దినీ ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేయడంతో వారం�
Lord Mallana Wedding | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైయ్యింది. నేడు మల్లన్న కల్యాణం నిర్వహించనున్నారు. కల్యాణానికి ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు
Harish Rao | సీడ్ హబ్గా సిద్దిపేట జిల్లా మారనుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ సంస్థ నూతన భవన గోదాము నిర్మాణ పనుల�
Medak MLA | మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటాల్ సమీపంలో నిర్మిస్తున్న 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) దవాఖానను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఇంజినీరింగ్ శాఖ అధ
MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయభేరి మోగిస్తోంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు.
మొత్తం 56 మంది రైతుల భూములు ఆక్రమణ బాధితుల్లో 49 మంది బీసీలు, నలుగురు ఎస్సీలు నిషేధిత జాబితాలోని 8 ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్ అనుమతుల్లేకుండా భారీ పౌల్ట్రీషెడ్లు, రోడ్ల నిర్మాణం పౌల్ట్రీల నుంచి కాలుష్యం �
PDS rice seized | మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్లోని శివసాయి ఇండ్రస్ట్రీస్పై
పాపన్నపేట, అక్టోబర్ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవానీ మాత ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం కాలరాత్రి(శ్రీసరస్వతీదేవి) రూపంలో తెలుపు రంగులో అమ్మవారు భక్తులకు దర్శనమిచ
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి జిల్లాలో కొవిడ్ టీకాలు పూర్తి చేయాలి జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 11 : నూతనంగా ఏర్పడిన మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల�
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. సాయంత్రానికి ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి వేడుక చేసుకున్నారు. బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. స�
మెదక్ జిల్లాలో 5లక్షల మందికి పైగా వ్యాక్సిన్ కొనసాగుతున్న కరోనా టీకా స్పెషల్ డ్రైవ్ మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట దవాఖానలతో పాటు 20 పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ 24 రోజుల్లో 2లక్షల 29వేల మందిక�
మాసాయిపేట | మాసాయిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రమంతాపూర్ వద్ద ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.