జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారుణులు ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాశం శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
ఈ నెల 12న నిర్వహించే టెట్ పరీక్ష సజావుగా జరిగేలా ఏర్పా ట్లు చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులను ఆదేశించారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు జరిగే మొదటి పేపర్కు 8,650 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2:30 నుంచి స�
మెదక్ రూరల్, జూన్07 : దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి దళితబంధు పథకం ద్వారా కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు
మెదక్ : రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నార్సింగి మండల శివారులోని 44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. మృతుడు చిన్న శంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామానికి చెందిన ర్యాల స�
పర్యావరణాన్ని రక్షించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం హరీశ్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, అల్వాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా
పచ్చిరొట్ట ఎరువులతో సాగును పెంచుకోవాలి రాష్ట్రంలో వరి తక్కువగా పండించే జిల్లా సంగారెడ్డి పత్తి, కంది, ఆముదం పంటలు అధికంగా పండించాలి రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీ�
మెదక్ : అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్ద శంకరంపేట్ మండలం లక్ష్మాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూసాపేట గ్రామానికి చెందిన సిద్ధి రాములు(48) లక్ష్మాపూ
తూప్రాన్: ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై పడి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మొదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణ ప�
రామాయంపేట, మే 30 : అదుపుతప్పి గోధుమల లారీ బోల్తాపడ్డ సంఘటన సోమవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని అలహాబాద్ నుంచి హైదరాబాద్ �
ఈ ఏడాది మామిడి రైతులకు కలిసొచ్చింది. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా నష్టపోయినా ప్రస్తుతం మంచి ధర లభిస్తున్నది. ఏప్రిల్లో గాలిదుమారం వర్షాలు పడడంతో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. తేమ శా�
ముగిసిన వార్షిక పరీక్షలు చివరి రోజు సంగారెడ్డి జిల్లాలో 99.09 శాతం , మెదక్ జిల్లాలో 98.91 శాతం హాజరు పరీక్ష కేంద్రాల వద్ద సందడి ఆనందంతో ఇంటిబాట పట్టిన విద్యార్థులు ఎక్కడా డిబార్, మాల్ప్రాక్టీస్ జరగలేదన్న అ�
‘రుతుప్రేమ’ను విస్తృతం చేద్దాం శానిటరీ కప్పుల వినియోగం అన్నివిధాలా మేలు సిజేరియన్లతో అనర్థాలు.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిద్దాం ముహూర్తాల పేరిట ‘కడుపు కోతలు’ వద్దు గజ్వేల్ రుతుప్రేమ కార్యక్రమంలో ఆర�
సదాశివపేట పట్టణంలోని రఘునాథస్వామి జానకమ్మ ఆశ్రమంలో మెట్లబావి నాలుగు వందల ఏండ్ల క్రితం నిర్మాణం వంద అడుగుల లోతు.. నీటి అడుగున శివలింగం.. అష్ట దిక్కుల్లో మెట్ల ఏర్పాటు సదాశివపేట, మే 28 : అది గుడికాదు కానీ అందు�