మార్కెటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించిన మంత్రి మెదక్ మున్సిపాలిటీ, మే 8 :జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో రూ. 1.70 కోట్లతో నిర్మించిన మార్కెటింగ్ దుకాణ సముదాయన్ని శనివారం ఆర్థిక మంత్ర
పెంచుకోవాలంటే పెరుగుతున్న ఖర్చుచుక్కలు చూపిస్తున్న పండ్ల ధరలుసీ విటమిన్ పండ్లకు భారీ డిమాండ్కొబ్బరిబోండాల ధరలూ ఆకాశంలోబోండం తాగాలంటే 60 తియ్యాలికరోనా నేపథ్యంలో పెరిగిన గిరాకీవేరే రాష్ర్టాల నుంచి భ
మెదక్-కామారెడ్డి జిల్లాల మధ్యన రెండు వంతెనల నిర్మాణం పూర్తి ఒక్కోటి రూ.1.40 కోట్లతో నిర్మాణం చల్మెడ-ఇస్సానగర్, నస్కల్-తుజాల్పూర్ గ్రామాల మధ్యన రాకపోకలు సులభతరం బ్రిడ్జిలతో.. బిందాస్గా ప్రయాణం దశాబ్ద
భయమే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది.. ధైర్యంగా ఉంటే కోలుకోవడం చాలా సులభం ధూళిమిట్ట, మే7 : భయాన్ని మించిన వైరస్ లేదు. ధైర్యాన్ని మించిన వ్యాక్సిన్ లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్త
ఉచితంగా భోజనం పంపిణీకి వారధి ఫౌండేషన్ చేయూత ఇప్పటికే వెయ్యి మందికి భోజన ఏర్పాటుకు నగదు సాయం గజ్వేల్అర్బన్, మే 7: హోం క్వారంటైన్లో ఉన్నవారికి యువత అండగా నిలిచింది. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెం�
పల్లె ప్రగతితో మారిన గ్రామం రూపురేఖలు మెరుగుపడిన మౌలిక వసతులు రాయికోడ్, మే 7: ప్రభుత్వం పల్లె అభివృద్ధికి అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో విజయవంతమవుతున్నది. మండల పరిధిలోని పీపడ్పల్ల�
మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ పట్టణాలు, గ్రామాల్లో కొనసాగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తూప్రాన్ రూరల్, మే 7 : కరోనా వైరస్ కట�
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ| మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దవాఖానలో వైద్య నిపుణుల నియామకానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
వెల్దుర్తి, మే 6: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట శివారులో జమున హేచరీస్ నిర్మాణాల కోసం మాజీమంత్రి ఈటల ప్రభుత్వ భూమిలో నుంచి వేసిన రోడ్డులో నరికేసిన చెట్లపై అట వీ అధికారులు విచారణ కొనస
మెదక్ మున్సిపాలిటీతోపాటు ఆయా గ్రామాల్లో బంద్ పాటిస్తున్న ప్రజలు, వ్యాపారులు మెదక్ మున్సిపాలిటీ, మే 5 : జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న లౌక్డౌన్ బుధవారం నాటికి 8వ రోజుకు చేరింది. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 �
నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి కోనాపూర్ కుమ్మరికుంటలో విషాద ఘటన శోకసంద్రంలో ఇరు కుటుంబాలు రామాయంపేట, మే 5 : ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయ�
ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలి కలెక్టర్ హరీశ్ మెదక్, మే 5 : జిల్లాలో శరవేగంగా వ్యాపిస్తు న్న కరోనా కట్టడికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహి�