నిజాంపేట, ఏప్రిల్ 9 : రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో చెర్విరాల కృష్ణమూర్తికి చెందిన సూపర్ మార్కెట్, చల్మెడ కమా
మెదక్, ఏప్రిల్ 9: ధరణి పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దిందని, దీనిద్వారా భూముల కొనుగోలు అమ్మకం సులభతరమైందని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. ధరణి పోర్టల్లో వచ్చిన వివిధ భూ సమస్యల గు�
మెదక్/ సంగారెడ్డి, ఏప్రిల్ 9: పాఠశాలలు తెరిచేంత వరకు ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా బియ్యం అందించి ఆదుకోవాలని ప్రభుత్వం మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పౌర సరఫరాలశాఖ
పచ్చదనంతో కళకళలాడుతున్న గ్రామం పారిశుధ్య నిర్వహణలో భేష్ పల్లెప్రగతితో మారిన రూపురేఖలు పక్కాగా పథకాల అమలు గతంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన ఆర్.ఇటిక్యాల గ్రామం, నేడు అభివృద్ధి దిశగా పయనిస్తున్నది.
మట్టి పాత్రలపై ప్రజల ఆసక్తి కూలర్లకు భలే గిరాకీ జోరందుకుంటున్న అమ్మకాలు మార్కెట్లో వివిధ రకాల మోడళ్లు ప్రజలకు అందుబాటులో ధరలు న్యాల్కల్ : గంగ్వార్ గ్రామ సంతలో మట్టి కుండలను విక్రయిస్తున్న కుమ్మరుల
నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం 322 కేంద్రాలను 350కి పెంచాం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, ఏప్రిల్ 8 : ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో పంట చేతికి వస్తున్నదని, ఎకరా�
హల్దీ వాగును జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్దేఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మెదక్/వెల్దుర్తి, ఏప్రిల్ 7: నాలుగైదు రోజుల్లోనే గోదావరి నీళ్లు మాసాయిపేటను ముద్దాడనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు త�
తొగుట, ఏప్రిల్ 07: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్పల్లి గల ఆర్అ�
వెల్దుర్తి, ఏప్రిల్ 7: పరిపాలనా సౌలభ్యం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్త మండలాలు, నూతన పంచాయతీలను ఏర్పాటు చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మాసాయిపేట నూతన మండల ప్ర�
మెదక్రూరల్ , ఏప్రిల్ 7: రైతుల మేలు కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ డివిజనల్ అధికారి నగేశ్ అన్నారు. బుదవారం మెదక్ ఎంపీడీవో కా�
పటాన్చెరు, ఏప్రిల్ 7: పరిశ్రమల భద్రత విషయంలో రాజీపడబోమని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం పాటి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఫార్మా, ఇతర కంపెనీల ప్రతినిధులతో ఏర్పాట
చేగుంట, ఏప్రిల్ 7: సమాజంలో గురువుల సేవలు మరువలేనివని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీదేవి గుండెపోటుతో మృతిచెందడం బాధాకరమన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యుల�
మెదక్ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఈ నెల 12న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి మెదక్ జిల్లాలో మూడింతలు పెరిగిన ధాన్యం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, ఏప్రిల్ 7: యాసంగిలో సుమారు రూ.�
హైదరాబాద్ : కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్ మండలం అవుసులప�
పెద్దశంకరంపేట, ఏప్రిల్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పార్టికి మరింత ఆదరణ పెరిగిందని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంప