మెదక్, ఏప్రిల్ 5 : ఎన్నో ఉన్నత శాఖలు సమర్ధవంతంగా నిర్వహించిన వ్యక్తి, మొదటి దళిత ఉప ప్రధానిగా పనిచేసి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుబావుడు బాబు జగ్జీవన్రామ్ అని కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. �
స్వాతంత్రోద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అమోఘం | స్వాతంత్రోద్యమంలో కవులు, కళాకారులు, పాత్రికేయుల పాత్ర అమోఘమని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్ అన్నారు.
రాయికోడ్, ఏప్రిల్ 2: పుష్కలంగా వర్షాలు కురవడంతో రైతులు యాసంగి కాలంలో కూడా పంటలు పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. వర్షకాలంలో పండించిన పంటలు పూర్తి అయిన తర్వాత యాసంగి పంటలు పండిస్తున్నారు. మండలంలో యసంగ�
మెదక్: ప్రజాసమస్యల పరిష్కారంపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మీకోసం నేను ఉ న్నాను కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు సద�
సిర్గాపూర్, ఏప్రిల్ 2: మండల పరిధిలోని జెమ్లాతండా గ్రామ పంచాయతీ చిన్నదైనా అభివృద్ధి మాత్రం భేష్ అనిపించుకుంటున్నది. ప్రతి ఇంటా కొబ్బరి చెట్లు, ఇతర పండ్ల మొక్కల పెంపకంతో పచ్చదనం ఉట్టి పడుతున్నది. శాంతి భ
రామాయంపేట,ఏప్రిల్2: తెలంగాణ ప్రభుత్వం ఆలయాలకు పెద్ద పీట వేస్తూ ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయంపేటలోని పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఎమ్మెల్య
నిప్పుల కుంపటిగా మెదక్ జిల్లా 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు ఇండ్లకే పరిమితమవుతున్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు మెదక్, ఏప్రిల్ 1 : మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి దెబ్బకు జ�
హవేళిఘనపూర్, ఏప్రిల్ 1: గ్రామ పంచాయతీ డెవలప్మంట్ కమిటీ ద్వారా రాబోయే సంవత్సరంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం ప్రణాళికలు తయారు చేసుకొని మండల కమిటీకి అప్పగించాలని మండల ప్రత్యేక అధికారి నగేశ్ అ
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 1: ప్రమాదవశాత్తు అడవుల్లో మంటలు వ్యాపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడ
తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 1 : గజ్వేల్, సిద్దిపేట తరహాలో ఆధునిక హంగులతో తూప్రాన్ పెద్దచెరువు సుందరీకరణ పనులను చేపట్టాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశి�
చిలిపిచెడ్, ఏప్రిల్ 1: వైకుంఠధామాల నిర్మాణాలు ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని మం డల ప్రత్యేక అధికారి దేవయ్య అన్నారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం�