MLC Subhash Reddy | కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పినందున వరికి బదులు ఇతర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
మండలంలోని నాలుగు క్లస్టర్లలో రైతు వేదికలుమూడు రైతు వేదికలకు రూ.66 లక్షలు మంజూరురామాయంపేట రైతు వేదికకు రూ.40 లక్షలు అందజేసిన మంత్రి కేటీఆర్ బంధువులునూలి హనుమంతరావు పేరిట సర్వాంగసుందరంగా నిర్మించిన అధికా
Rytu Bandhu | యాసంగి సాగుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం నేటినుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. ఇందుకోసం వ్యవసాయశాఖ అధికారులు పూర్తి వివరాలు ప్రభుత్వానికి పంపించారు. రైతుబంధు పథకం ప్రారంభం నుంచి �
Teachers counselling | ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదలాయింపులో భాగంగా మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి మొత్తం 532 మంది ఉపాద్యాయులు సంగారెడ్డి జిల్లాకు
Lord Mallanna Wedding | సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం లక్ష బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం
Sunflower crop | మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో అన్నదాతలు ఆర్థికాభివృద్ధి చెందవచ్చు. వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీళ్లు, పెట్టుబడితో ఎక్కువ ఆదాయం
అసంఘటిత కార్మికులకు వరంకేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంపోర్టల్లో ఉచితంగా పేర్లు నమోదు చేసుకునే అవకాశంనేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలో నగదు జమ గుమ్మడిదల, డిసె�
Bandi Sanjay | ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చారో స్పష్టం చేయాలి.. ఇక్కడ కాదు.. ఢిల్లీలో దీక్ష చేపట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జే�
మెదక్, డిసెంబర్ 27 : ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని, ఏ ఫిర్యాదులూ పెండింగ్ లేకుండా చూడాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్�
గుమ్మడిదల, డిసెంబర్27: జాతీయ రహదారి 765డీ గుమ్మడిదల-బొంతపల్లి టోల్ ప్లాజా నిర్వాహకులపై స్థానిక యువకులు దాడి చేశారు. గుమ్మడిదల ఎస్సై విజయకృష్ణ వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి గుమ్మడిదల గ్రామానికి చెందిన పో
Teen maar Mallanna | దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులపై ప్రజలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. బీజేపీ నాయకులు సంస్కారం, సభ్యత లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దిగజారిపోతున్నారని విమర్శలు వ్యక్తమ�