తూప్రాన్ రూరల్, మే 25 : తూప్రాన్లోని సీహెచ్సీ, పీహెచ్సీ దవాఖానల్లో మంగళవారం కోవాగ్జిన్ సెకండ్ డో స్ వ్యాక్సిన్ ప్రారంభమైంది. మొదటి డోస్ వేసుకున్న వారు సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం కొంతకాలంగా వ
మెదక్రూరల్ మే, 25 : కరోనా కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడత జ్వర సర్వే నిర్వహిస్తున్నామని ఏఎన్ఎం అవీలా అన్నారు. మంగళవారం మెదక్ మండలంలోని సంగాయిగుడ తండాలో, తదితర గ్రామా ల్లో ఇంటింటా వైద్య, పంచ�
మెదక్ జిల్లాలో 2021-22లో 35 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు 469 పంచాయతీ నర్సరీలు, 4 బల్దియాల్లో అందుబాటులో మొక్కలు శాఖల వారీగా కేటాయింపు… 85శాతం బతికేలా చర్యలు మెదక్, మే 23 : ఆకుపచ్చ తెలంగాణే రాష్ట్ర నిర్మాణామే
రామాయంపేట, మే 23: ఇంటింటి సర్వేను సిబ్బంది పకడ్బందీగా చేపట్టాలని, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కటికె బస్తీ, అంబేద్కర్ కాలనీలలో సర్వే సిబ్బందితో కలిసి మె�
షాపుల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా మార్కింగ్ చేయాలినిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదుటెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్.హరీశ్ మెదక్, మే 22 : జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకో
తూప్రాన్ రూరల్, మే 21: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తూప్రాన్ తహసీల్దార్ శ్రీదేవి, జడ్పీటీసీ రాణిసత్యనారాయణ రైతులకు భరోసా కల్పించారు. తూప్రాన్ పట్టణంతో పాటు మండ
ప్రణాళికాబద్ధంగా యాదాద్రి పార్కు పనులు 5 ఎకరాల్లో 6 వేల ఆక్సిజన్, పూలు, పండ్ల మొక్కలు నర్సరీలో 50వేల మొక్కల పెంపకం నాటడానికి సిద్ధంగా 35 వేల మొక్కలు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట, మే 20 : రామ
త్వరలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, కాంట్రాక్టర్పై చర్యలు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తూప్రాన్ రూరల్, మే 19: తూప్రాన్ పట్టణంలో జరుగుతు�
పటాన్చెరు, మే 19: పరిశుభ్రమైన నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ 113లో నిర్మాణంలో ఉన్న నాన్వెజ్ మార్కెట్ను ఎమ్మెల
చెరువులో ఇద్దరు గల్లంతు | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. చెరువులో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు గల్లంతయ్యారు. నర్సాపూర్ మండలం నత్నాయిపల్లిలో ఈ ఘటన జరిగింది.
చేగుంట, మే 15 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని నార్సింగి ఎంపీపీ చిందం సబిత అన్నారు. మండల పరిధిలోని వల్లూర్ గ్రామానికి చెందిన చాకలి తిరుమలయ్య ఇటీవల అనారోగ్యానికి గురై ఓ దవాఖానలో చికిత్స పొంద�
బోసిపోయిన రోడ్లువాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులురామాయంపేట, తూప్రాన్, చేగుంట, నార్సింగి మండలాల్లో ప్రశాంతంగా లాక్డౌన్ రామాయంపేట, మే 15 : లాక్డౌన్ నాల్గో రోజూ రామాయంపేటలో ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6
ఝరాసంగం, మే 11 : కరోనా కట్టిడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ మాజీద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఝరా సంగ ంతోప