చిన్నశంకరంపేట,05 జూన్ : లాక్డౌన్ సమయంలో ఓ గర్భిణిని పోలీసులు తమ వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామానికి చెందిన గర్భిణి అనూష మెదక్లోని �
వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ కుమార్మెదక్, జూన్ 5 : జిల్లాలో పెండింగ్ భూ సమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. సమీకృత కలెక్�
డీఆర్డీవో శ్రీనివాస్రామాయంపేట, జూన్ 5 : పోస్టాఫీస్లో పింఛన్ తీసుకునే వారందరికీ పింఛన్లు అందిస్తామని, అందుకోసం పోస్టాఫీస్తో పాటు అదనంగా మరో పాయింట్ను చూస్తున్నామని, రెండు రోజుల్లో ఎలాంటి ఇబ్బందుల�
ఇంటింటికీ శుద్ధ తాగునీరందిస్తున్నాం సీఎం కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాకారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, జూన్ 2 : సీఎం కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేసి సాధి�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కూరగాయల మార్కెట్ సందర్శన మెదక్, జూన్ 2 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెదక్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కూరగాయల మార్
అక్షయపాత్ర సేవలు అమోఘం ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్, జూన్ 2: పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర సేవలు అమోఘమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మండలంలోని ఎర్రారం, నేరడిగుంట గ్రామ�
ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ జహీరాబాద్, జూన్ 1 : రైతులకు వానకాలం సీజన్లో డీసీఎంఎస్ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 200 కేంద్రాలు ఏర్పా టు చేసి ఎరువులు, విత్తనాలు అమ్మకాలు చేస్తున్న�
దంపతుల ఆత్మహత్య | అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది.
అలుపు లేని సేవకులు 108 సిబ్బంది మెదక్ జిల్లాలో 11 అంబులెన్స్లు పీపీఈ కిట్లు వేసుకొని విధులు ఐదు నెలల్లో 4,423మంది రోగులకు సేవలు కరోనా విపత్తులో మెదక్ జిల్లా 108 సిబ్బంది బాధితులకు భరోసానిస్తున్నారు. సాధారణ క�
తూప్రాన్ రూరల్, మే 26 : ఆపద సమయంలో పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గతేడాది పట్టణ పరిధిలోని అల్ల�
మనోహరాబాద్, మే 26 : మనోహరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, కొనాయిపల్లి పీటీ, కాళ్లకల్ తదితర గ్రామాల్లో రెండో విడుత ఆరోగ్య సర్వేను బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, దగ్గు ఇతర సమస్యలతో ఉన్న వార�
గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ ఒకరు మృతిపట్టణంలో కొనసాగుతున్న జ్వర సర్వే రామాయంపేట, మే 26 : మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం రాంనగర్ కాలనీకి చెందిన ఎర్రోళ్ల రవీందర్గౌడ్(45) బ్లాక్ ఫంగస్తో మంగళవారం రాత్ర�