మెదక్ జిల్లాలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ రెండోడోస్ టీకాకు మొదటి ప్రాధాన్యం ఇప్పటి వరకు లక్షా16వేల మందికి టీకా జిల్లా వ్యాప్తంగా 24కేంద్రాలు ఏర్పాటు మెదక్, మే 10 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు రక్షణ కల్పిం
లారీ ఏ కేంద్రం నుంచి వచ్చిందో ఆ కేంద్రానికే పంపండి టెలీ కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ మెదక్, మే 10 : మిల్లులకు వచ్చే ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేసి, లారీ ఏ కేంద్రం నుంచి వచ్చిందో అదే కేంద్రాని�
పట్టణాలు, గ్రామాల్లో కొనసాగుతున్న ‘సర్వే’ ఆరోగ్య వివరాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది రామాయంపేట, మే 10 : ప్రజలు కరోనా బారినపడకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నదని రామాయంపేట ఎ
మెదక్ మున్సిపాలిటీ, మే 10 : జిల్లాకేంద్రంలో విధించిన పాక్షిక లాక్డౌన్ సోమవారం నాటికి 13వ రోజుకు చేరింది. పట్టణంలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. మధ్యా హ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకు వ్యాపార, వాణిజ్య స�
లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు | మేడ్చల్ జిల్లాలో ఇద్దరు లక్కీడ్రా నిర్వాహకులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సుమారు 3 వేల మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసి లక్కీడ్రా నిర్వహిస్తున్న�
రెండేండ్లుగా కరోనా బారిన పడని గిరిజనులుకట్టడి కోసం అన్ని చర్యలుఇంట్లోనూ, బయట మాస్క్లు, భౌతికదూరం పాటిస్తున్న గిరిజన కుటుంబాలు530 మంది గిరిజనులు, 250 ఓటర్లుతండాకు కూతవేటు దూరంలోనే మెదక్ ఎమ్మెల్యే స్వగ్రా
రామాయంపేట, మే 9 :‘బీమాతో తమకు ఎంతో ఊరట కల్పించిండు సీఎం కేసీఆర్ సార్. ఎలాంటి ప్రమాదం జరిగినా తమ కుటుంబానికి ఆసరాగా బీమా పాలసీని కట్టి రూ.4లక్షల పత్రాలను అందించండం కలలో కూడా ఊహించలేము’ అని పారిశుధ్య కార్మి
జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే తూప్రాన్ రూరల్, మే 9 : కరోనాను నియంత్రించడం మన చేతుల్లోనే ఉందని 11వ వార్డు కౌన్సిలర్ అరుణావెంకట్గౌడ్ అన్నారు. పట్టణ పరిధిలోని పడాల్పల్లిలో ఆదివారం వైద్య �
ఉద్యమంలా ఉపాధి పనులుపని చేసే ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ చర్యలుకూలీల వద్దకే మెడికల్ కిట్లు రామాయంపేట, మే 9 : రామాయంపేట, నిజాంపేట మండలాల పరిధిలోని దామర చెర్వు, నందిగామ, కల్వకుంట, సుతారిపల్లి, తొనిగండ్ల, చల్మ
మెదక్ మున్సిపాలిటీ, మే 9 : జిల్లా కేంద్రంలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. ఆదివారం నాటికి పన్నెండో రోజుకు చేరింది. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేస్
ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలిఇంటింటా సర్వేతో కరోనా కట్టడిప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఆక్సిజన్, మందుల కొరత లేదు..15 తర్వాత 45 ఏండ్లు పైబడిన వారికి మొదటి డోస్ టీకాప్రతి గింజనూ కొనుగోలు చేస్తాంఅభివృద్
రాజ్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి మెదక్రూరల్ ,మే 8 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం మె�
మార్కెటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించిన మంత్రి మెదక్ మున్సిపాలిటీ, మే 8 :జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో రూ. 1.70 కోట్లతో నిర్మించిన మార్కెటింగ్ దుకాణ సముదాయన్ని శనివారం ఆర్థిక మంత్ర
పెంచుకోవాలంటే పెరుగుతున్న ఖర్చుచుక్కలు చూపిస్తున్న పండ్ల ధరలుసీ విటమిన్ పండ్లకు భారీ డిమాండ్కొబ్బరిబోండాల ధరలూ ఆకాశంలోబోండం తాగాలంటే 60 తియ్యాలికరోనా నేపథ్యంలో పెరిగిన గిరాకీవేరే రాష్ర్టాల నుంచి భ