రామాయంపేట, మే 4:మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పా టు చేశామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. మంగళవారం రామాయంపేట మండలం డీ.ధర్మారం ప�
తూప్రాన్ రూరల్,మే 3 : యాసంగిలో పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర కల్పిస్తుండటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకపోవడంతో
మెదక్ మున్సిపాలిటీ, మే 4: కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి సూచించారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో హైపోక్లోరైట్ రసాయనం పిచికారీని పర్యవేక్షించ�
మెదక్రూరల్, మే 3: కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ లక్ష్మీ ఆంజనేయులు అన్నారు. సోమవారం తిమ్మనగర్ గ్రామంలో హ్తెపోక్లోరెట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈసందర్భంగా అమ�
అనారోగ్యంతో రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డిగారి ముత్యంరెడ్డి మృతి సీఎం కేసీఆర్తో సాన్నిహిత్యం 1978 నుంచి 80 వరకు రామాయంపేట ఎమ్మెల్యేగా.. సీఎంగా అంజయ్య కోసం ఎమ్మెల్యే పదవి త్యాగం 1981 నుంచి 85 వరకు ఉమ్మడి మ�
సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు సాగు హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు వెల్దుర్తి, మే 3: హల్దీప్రాజెక్టు ఎడమకాల్వతో వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో గొలుసుకట్టు చెరువులోకి గోదావరి జలాలు రానున్నాయని జడ్ప�
రెండు పీహెచ్సీల్లో మొదటీ డోస్ 8252, రెండోడోస్ 1484 మందికి మొత్తం 9736 మందికి వ్యాక్సినేషన్ 594 కరోనా పాజిటివు కేసులు ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్రాణి రామాయంపేట, మే 3: రెండు రోజుల పాటు టీకాలు లేకపోవడంతో రామాయంప
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 3: మెదక్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న లాక్డౌన్ సోమవారానికి ఆరో రోజు చేరుకున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసివేయడంతో రో
రామాయంపేట| రామాయంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్ రాజయ్యగారి ముత్యంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాసవిడిచారు.
మెదక్ కలెక్టర్| మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టారు. అచ్చంపేటలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ �
నర్సాపూర్,ఏప్రిల్ 26: నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సి న్ వేసుకోవాలని సూచించార