సర్కారు స్కూళ్లకు అన్ని హంగులు మంత్రులు హరీశ్రావు, సబితారెడ్డి సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 12 : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యావ్యవస్థను మరింత పటిష్టపరిచేం�
జన్ధన్ ఖాతాల్లోకి రూ.15 లక్షలు ఎప్పుడొస్తాయి? రెండు వారాల్లో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన..! ఊహించని విధంగా జిల్లాకు గోదావరి జలాలు రూ.4.400 కోట్లతో రెండు ప్రాజెక్టులు 4.50 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీళ్లు కేంద�
సిద్దిపేట ఆచార్య జయశంకర్ స్టేడియంలో క్రికెట్ సంగ్రామం పాల్గొననున్న 230 జట్లు.. 3700 క్రీడాకారులు టీ-10 మ్యాచ్లు సిక్స్ కొట్టు ..రూ.వెయ్యి పట్టు ప్రతి జట్టుకూ క్రీడా దుస్తులు రోజుకు 8 డే అండ్ నైట్ మ్యాచ్లు
భర్తతో కలిసి ఉపాధి పొందుతున్న మహిళ సిద్దిపేట, ఫిబ్రవరి 12 : సాధారణంగా బ్యూటీ పార్లర్లో మహిళలు హెయిర్ కటింగ్ చేయడం చూస్తాం.. కానీ, ఇక్కడ ఓ మహిళ పురుషులు, పిల్లలకు కటింగ్ చేస్తున్నది. మగవాళ్లకు దీటుగా.. స్ట�
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కనుమరుగవుతున్న ద్రాక్ష తోటల పెంపకాన్ని ప్రోత్సహించి, మన ప్రాంతంలో పంటను కాపాడుకోవాలని సిద్దిపేట జిల్లా ములుగులోని కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సి�
నిధులు తేకున్నా తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో అభివృద్ధి పనులు హామీలు విస్మరించిన దుబ్బాక ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ పాత్ర ఎంత.
రెండేండ్లకోసారి ఎంతో వైభవంగా సాగే మేడారం జాతరకు పోవడానికి భక్తులు సిద్ధమవుతుండగా, వారిని క్షేమంగా తీసుకెళ్లడానికి ఆర్టీసీ సిద్ధమవుతున్నది. పాత వరంగల్ జిల్లాలో ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగే మేడారం జాతరకు ఆ�
సమ్మక్క-సారలమ్మ జాతరకు మెదక్ రీజియన్ నుంచి 200 బస్సులు హుస్నాబాద్ జాతరకు తిరుగనున్న 35 బస్సులు 30మంది ఉంటే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీలోనే ప్రయాణించాలి : అధికారులు కార్గో ద్వార
మేడారం భక్తుల సౌకర్యానికి ఆర్టీసీ శ్రీకారం సంగారెడ్డి, ఫిబ్రవరి 11: ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి పార్సిల్ సేవలతో ఆర్టీసీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నది. ప్రస్తుతం మెదక్ రీజియన్ నుంచి మేడారం సమ్మక్క-సా�
కొండపాక, ఫిబ్రవరి 11: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కొండపాక టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విషయం స్థానిక నాయకులకు తెలియడంతో ఎమ్మెల్సీ కవితను స్థానిక �
పాపన్నపేట, ఫిబ్రవరి11 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2021 పర్యవేక్షణ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. మండల కేంద్రంతోపాటు నాగ్సాన్పల్లి గ్రామాలన