తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజ
పల్లెల్లో పశుసంపద, పాలసేకరణ పెంపునకు విశేష కృషి చేస్తున్న గోపాల మిత్రలకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం మరోసారి అండగా నిలబడింది. వారికిచ్చే గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్�
ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటూ మంత్రి హరీశ్రావు అందరికీ అండగా ఉం టూ వారి సమస్యలను పరిష్కరిస్తారు. తాజాగా టీబీతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు న్యూట్రిషన్ కిట్ను అందించి వారిలో మనోధైర్యాన్ని
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి రోజురోజు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఉత్సవాల సమయంలో మల్లన్న దర్శనానికి 4 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. ఈ క్రమంలో వేకువజామునే క్యూలోకి ప్రవేశించిన భక్తుడికి ఉదయం 9�
జహీరాబాద్ ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా చేస్తున్నది. నేడు మంత్రి హరీశ్రావు విచ్ఛేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు ఆ �
ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు మొదటి రోజు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంచి, అన్నదానం చేసిన నాయకులు, అభిమానులు గురుకుల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ పలు చో�
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి పాపన్నపేట, ఫిబ్రవరి15 : తెలంగాణ ఉద్యమంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర సాధనలో తనవంతు కృషి చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదే�
సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జానకీశ్రీనాథ్ ఝరాసంగం, ఫిబ్రవరి15: అన్ని ప్రాంతాల రైతులు చిరుధాన్యాల సాగుక�
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల, ఫిబ్రవరి 15 : అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు కండ్లమంటగా ఉందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద�
పాల్గొన్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్/ వర్గల్ ఫిబ్రవరి 15 : టీఆర్ఎస్ సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మహర్దశ రానున్నదని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధ�
సర్కారు స్కూళ్లకు అన్ని హంగులు మంత్రులు హరీశ్రావు, సబితారెడ్డి సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 12 : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యావ్యవస్థను మరింత పటిష్టపరిచేం�